ఆందోళన వీడుదాం..మధుమేహన్ని తరమేద్దాం!

మన ఈనాడు: మధుమేహం పట్ల రోగులు ఆందోళన వీడటంతో వైద్యుల సలహాలు, సూచనలతో తరమికోట్టొచ్చునని ఆరంజ్​ ఆసుపత్రి వైద్యులు డా.గౌతం, డా.క్రాంతి, సుస్మితలు పేర్కొన్నారు. ఎల్బీనగర్​ ఆరంజ్​ ఆసుపత్రిలో ప్రపంచ మధుమేహ దినోత్సవ వేడుకలను న్యూట్రిషన్​ ప్రవళిక ఆధ్వర్యంలో నిర్వహించారు. వ్యాధి…