admin
- Business|Health|News
- April 9, 2024
- 112 views
ఆందోళన వీడుదాం..మధుమేహన్ని తరమేద్దాం!
మన ఈనాడు: మధుమేహం పట్ల రోగులు ఆందోళన వీడటంతో వైద్యుల సలహాలు, సూచనలతో తరమికోట్టొచ్చునని ఆరంజ్ ఆసుపత్రి వైద్యులు డా.గౌతం, డా.క్రాంతి, సుస్మితలు పేర్కొన్నారు. ఎల్బీనగర్ ఆరంజ్ ఆసుపత్రిలో ప్రపంచ మధుమేహ దినోత్సవ వేడుకలను న్యూట్రిషన్ ప్రవళిక ఆధ్వర్యంలో నిర్వహించారు. వ్యాధి…