Amit shah: ప్రచార రథంపై అమిత్‌ షాకు తప్పిన ప్రమాదం

రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన ప్రచార రథానికి విద్యుత్ తీగలు తగిలి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్‌ ఎన్నికల…

PM Modi: నేడు తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన

మన ఈనాడు: PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌ ఎల్బీస్టేడియంలో జరిగే బీజేపీ బీసీ గర్జన సభలో పాల్గొననున్నారు. దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల…

Assembly Elections:ఛత్తీస్ఘడ్, మిజోరంలలో మొదలైన పోలింగ్

ఛత్తీస్ ఘడ్, మిజోరం లలో ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఛత్తీస్ ఘడ్ లో మొదటి విడత 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మిజోరంలో 40 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 నుంచి పోలింగ్ మొదలయ్యింది. దేశంలో ఎన్నికల హడావుడి మొదలయ్యింది.…

Minister Ktr: నాటుకోడి కూర, బగరా రైస్‌ వండిన మంత్రి కేటీఆర్‌!

మన ఈనాడు:తెలంగాణలో ఎన్నికలు (TS elections) జరగనున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ నాయకులంతా ఎన్నికల ప్రచారం లో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్దించడం మొదలుపెట్టారు .…

Skincare: చలికాలంలో చర్మం పగుళ్లను ఇంత సింపుల్ గా నివారించవచ్చని మీకు తెలుసా? కేవలం ఒకే ఒక్క పదార్థం ఉపయోగిస్తే చాలు!

మన ఈనాడు: చలికాలంలో అందరూ భయాలేవి అక్కర్లేకుండా హ్యాపీగా వాడుకోదగిన పదార్థమిది. దీని ముందు ఓ బ్యూటీ ప్రోడక్ట్ పనికిరాదు. చలికాలం కేవలం చలినే కాదు చర్మసంబంధ సమస్యలను కూడా వెంటబెట్టుకొస్తుంది. పొడిచర్మం గలవారికి చలికాలంలో నరకం కనిపిస్తుంది. చాలామందికి చర్మం…

AP ప్రజలకు CM గుడ్​ న్యూస్​

మన ఈనాడు: గురువారం ఏపీ కర్నూలు ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు కార్యక్రమంలో CM జగన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రజక, నాయీ బ్రహ్మణ, టైలర్ల జీవితాల్లో మార్పు…

సోషల్​ మీడియా ట్రెండింగ్​ స్టార్​ మంత్రి మల్లారెడ్డి

మన ఈనాడు: ఆయన ఏది చేసినా సోషల్​ మీడియాలో ట్రెండింగ్​లో నిలస్తుంది. ఆయన మాట్లాడితే చిన్న, పెద్ద అంతా కేరింతలు కొట్టాల్సిందే. మంత్రి మల్లారెడ్డి విజయదశమి సందర్భంగా గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. 40 సంవత్సరాల క్రితం నాటి జ్ఞాపకాలను మరోసారి…

తెలంగాణలో ఇంటింటికి ఉచిత ఇంటర్​నెట్​

మన ఈనాడు:  కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇంటర్నెట్‌ సేవలు ఇవ్వాలనే అంశాన్ని కాంగ్రెస్‌ పరిశీలిస్తోందని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రెడ్డి, వైశ్య కార్పొరేషన్ల ఏర్పాటునూ పార్టీ పరిశీలిస్తోందన్నారు.పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు…

ఓటరు గుర్తింపు కార్డు డౌన్లడ్​ చేసుకొండిలా..

మన ఈనాడు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు కార్డులు డౌన్లడ్​ చేసుకునేందుకు సులభమైన అవకాశం ఇచ్చింది. దీని కోసం వైబ్​సైట్​లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. క్షణాల్లోనే ఓటరు కార్డు డౌన్లడ్​ చేసుకోనేలా ఎలక్షన్​ కమిషన్​ ఆమోదించింది.…