NDRF తరహాలో SDRF.. 2వేల మందితో సరికొత్త దళం ప్రారంభం

Mana Enadu : వర్షాకాలంలో వరదల ధాటికి రాష్ట్రంలో చాలా ప్రాంతాలు నీటమునిగిన విషయం తెలిసిందే. ప్రతి ఏటా ఇదే రిపీట్ అవుతోంది. అప్రమత్త చర్యలు తీసుకున్నా జలదిగ్బంధాన్ని రాష్ట్ర ప్రభుత్వం అరికట్టలేకపోతోంది. ఈ నేపథ్యంలో వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు…

తెలంగాణ తల్లి కొత్త రూపం చూశారా?

Mana Enadu : రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి (telangana thalli) విగ్రహావిష్కరణకు రంగం సిద్ధమైంది. ఈనెల 9వ తేదీన ఈ కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM…

హైడ్రా ఆన్ డ్యూటీ.. సర్కార్ జాగాలోని ఫంక్షన్‌ హాల్‌ కూల్చివేత

Mana Enadu : హైదరాబాద్ మహానగరం పరిధిలోని చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా.. ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘హైడ్రా’ (Hydra)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎస్ రంగనాథ్ ను హైడ్రాకు కమిషనర్ గా నియమించింది.…

Delhi: ఢిల్లీలో పాఠశాలలు రీఓపెన్​ చేయాలని సుప్రీం ఆదేశం

దేశ రాజధాని ఢిల్లీ (Delhi) కాలుష్యం తగ్గుముఖం పట్టింది. దీంతో GRAP-4 నిబంధనలు తొలగించాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు స్కూళ్ల విషయంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలలు (Delhi Schools)ఫిజికల్ మోడ్‌లో…

MH Politics: మహా నాయకుల దారెటు?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయ ఢంకా మోగించింది. బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫఢ్నవీస్ (CM Devendra Phadnavees) మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలోని తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీనియర్ నేతలు శరద్ పవర్,(shardh…

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు

కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొందరు బీఆర్ఎస్ నాయకులు తమతో టచ్ లో ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (mahesh kumar goud) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. త్వరలోనే వారు కాంగ్రెస్ పార్టీలో…

ఫస్ట్ గ్రూపు-1.. ఆ తర్వాతే గ్రూపు-2,3.. టీజీపీఎస్సీ కీలక నిర్ణయం

Mana Enadu : గ్రూపు-1, గ్రూపు-2, గ్రూపు-3 పరీక్షలు, ఫలితాల విడుదల, పోస్టుల భర్తీ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఈ విషయాల్లో అవరోహణ క్రమం పాటించాలని నిర్ణయించినట్లు సమాచారం.…

మార్గశిర మాసం.. హిందువులకు ప్రత్యేకం

హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం మార్గశిర మాసం. దీన్ని అన్ని మాసాల్లో కెల్లా అగ్రమైనదిగా భావిస్తారు. ఇది వార్షిక హిందూ క్యాలెండర్‌లో (hindu calender) తొమ్మిదవది కాగా నవంబర్-డిసెంబర్‌కు నెలలో వస్తుంది. కాగా ఈ మాసంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంటర్నేషనల్…

Free Scooty Scheme: ఏపీలో మరో కొత్త స్కీం.. వీరికి త్వరలోనే ఫ్రీ స్కూటీలు!

ఏపీలో కూటమి సర్కార్(Alliance Govt in AP) అధికారంలోకి వచ్చింది మొదలు అటు అభివృద్ధి.. ఇటు సంక్షేమానికి(Welfare) పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోంది. మరోవైపు విపక్షంలో ఉన్న YCP బురద జల్లేందుకు ఎప్పటికప్పుడు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయినా కూటమి గవర్నమెంట్…

సంధ్య థియేటర్‌ ఘటన.. అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు

Mana Enadu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న (Rashmika Mandanna)  జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘పుష్ప-2 : ది రూల్’. ఈ సినిమా డిసెంబరు 6 (గురువారం) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్…