BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసు.. మరో ఇద్దరికి బెయిల్

తెలంగాణ(Telangana)లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. తాజాగా ఈ కేసులో భుజంగరావు, రాధాకిషన్‌(Bhujangarao, Radhakishan)కు గురువారం హైకోర్టు బెయిల్(High Court Bail) మంజూరు చేసింది. రూ.లక్ష చొప్పున రెండు షూరిటీలు…

TG SSC: 10th విద్యార్థులకు ఈవినింగ్ స్నాక్స్.. ఎందుకంటే!

ప్రభుత్వ పాఠశాల(Govt Shcools)ల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థుల(10th Students)కు తెలంగాణ సర్కార్(Telangana Govt) గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షలను దృష్టిలో పెట్టుకొని వారికి సాయంత్రం వేళల్లో స్నాక్స్(Snacks) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకం ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానుంది. ఫిబ్రవరి…

Indiramma House: జాబితాలో మీ పేరుందో లేదో చెక్ చేసుకోండిలా..

తెలంగాణ ప్ర‌భుత్వం గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 ప‌థ‌కాల‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో రైతు భ‌రోసా, ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం, ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా, కొత్త రేష‌న్ కార్డుల మంజూరు వంటి ప్ర‌తిష్ఠాత్మ‌క సంక్షేమ ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం…

Khammam|కార‌ణం తెలియ‌దు కానీ..ఖ‌మ్మం ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రం

ఖ‌మ్మం ప‌త్తి మార్కెట్లో అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి త‌న‌కి ఇంకా కార‌ణం తెలియ‌దు కానీ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌రమ‌ని వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అన్నారు. జిల్లా క‌లెక్ట‌ర్‌, పోలీస్ క‌మిష‌న‌ర్‌తో క‌లిసి గురువారం ఖ‌మ్మం ప‌త్తి మార్కెట్లో ప్ర‌మాదం జ‌రిగిన తీరును…

BREAKING: త్వరలోనే పంచాయతీ ఎన్నికలు: సీఎం రేవంత్

తెలంగాణ(Telangana)లో త్వరలోనే గ్రామ పంచాయితీ ఎన్నికలు(Panchayat Elections) నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. బుధవారం రాత్రి ఆయన TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌(Mahesh Kumar Goud)తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం ఆయనతో…

Panchayat Elections: రాష్ట్రంలో కొత్తగా 18 లక్షల మంది ఓటర్లు.. తుది జాబితా విడుదల

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల(Panchayat Elections) సందడి మొదలైంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్(Election Schedule) రాకముందే అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. మొత్తం మూడు విడతల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. కాగా పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్(Ballot paper) ద్వారానే నిర్వహించాలని ఎన్నికల…

Good News: సంక్రాంతికి సర్కారు శుభవార్త..కొత్త రేషన్​ కార్డులకు లైన్​ క్లియర్

పదేళ్లుగా రేషన్​ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ వేళ శుభవార్త ప్రకటించింది. కొత్త రేషన్‌కార్డుల కోసం గతంలో ఆన్‌లైన్‌లో లేదా మీ-సేవలో దరఖాస్తు చేసే విధానం ఉండేది. తాజాగా మాత్రం అర్హులైన వారి నుంచి…

Cherlapally Terminal: ఈనెల 6న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం

ఎయిర్ పోర్టును తలపించేలా భాగ్యనగరంలో నిర్మించిన చర్లపల్లి రైల్వేస్టేషన్ (Cherlapally Railway Station) తెలంగాణకే తలమానికంగా మారింది. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే.. ప్రజెంట్ హైదరాబాద్ మహానగరంలో ఉన్న నాంపల్లి(Nampally), సికింద్రాబాద్(Secunderabad), కాచిగూడ స్టేషన్ల(Kachiguda stations)లో రద్దీ భారం తగ్గనుంది. చర్లపల్లి…

Numaish: నేడే నుమాయిష్ ప్రారంభం.. 44 రోజులు సందడే సందడి!

భాగ్యనగరవాసులను, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులను అలరించేందుకు నుమాయిష్‌ (All India Industrial Exhibition) సిద్ధమైంది. హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌(Exhibition Ground at Nampally)లో నుమాయిష్ జనవరి 1నే ప్రారంభం కావాలి. కానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్…

Rythu Bharosa: రైతులకు తీపికబురు.. సంక్రాంతికి ముందే ‘రైతు భరోసా’?

రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అడుగులు వేస్తోంది. ఇప్పటికే రూ.2 లక్షల రుణమాఫీ(Runa Maafi) చేసింది. దీంతోపాటు రైతులు పండించిన సన్నవడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్(Bonus) అందజేస్తోంది. అయితే రైతులు మాత్రం గత BRS సర్కార్ అమలు…