మన ఈనాడు: ఆంద్రప్రదేశ్లో ఎర్రచందనం పంట సాగు చేసుకోవడంతోపాటు ఎగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పరిమితంగా పండించే సంక్షిష్ట, వాణిజ్య ప్రక్రియ నుంచి ఎర్రచందనాన్ని తొలగిస్తున్నట్లు అటవీశాఖ కేంద్రమంత్రి భూపేందర్యాదవ్ ప్రకటించారు. భారత్లో నుంచి లభ్యమయ్యే రివ్యూ ఆఫ్ సిగ్నిపికెంట్ ట్రేడ్ ప్రొసెస్ కింద ఉన్న నిబంధనల నుంచి తొలగిస్తున్నట్లు వెల్లండించారు.
దీంతో రైతులు ఎర్రచందనం సాగు చేసుకోవడంతోపాటు ఎగుమతి చేసుకునే వెసులుబాటు కల్పించడంతో రైతులకు ప్రోత్సాహం ఇవ్వడమేనని పేర్కొన్నారు. నవంబర్ నుంచి వరకు స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ఎన్డేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫొనా స్థాయీసంఘ సమావేశంలో ఎర్రచందంనం సాగుపై ఉన్న ఆంక్షలను తొలగించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇక నుంచి రైతులు ఎర్రచందనం సాగు చేసుకోవడమే కాదు..ఎగుమతి చేసుకొవచ్చునని తెలిపారు.
Fish Venkat: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జులై 18) రాత్రి కన్నుమూశారు. 53 ఏళ్ల ఆయన అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం(serious illness)తో…