Intelligence Agencies: భారత్‌లో ఉగ్ర దాడులకు కుట్ర.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

26/11 ముంబై దాడు(Mumbai Attacks)ల్లో కీలక సూత్రధారి అయిన తహవూర్ రాణా(Central forces)ను భారత్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడిని అమెరికా నుంచి NIA అధికారులు ప్రత్యేక విమానంలో ఇండియాకు తీసుకొచ్చి పాటియాలా హౌస్‌ కోర్టు(Patiala House Court)లో హాజరుపర్చారు. దీంతో అతడికి కోర్టు 18 రోజుల రిమాండ్(Remand) విధించింది. అయితే రాణా అరెస్టు నేపథ్యంలో భారత్‌లో ఉగ్ర దాడులు జరగవచ్చని నిఘా సంస్థలు(Intelligence Agencies) హెచ్చరించాయి.

Tahawwur Rana Probe Reveals Elusive "Dubai Man" Who Knew Of 26/11 Attacks

డ్రోన్లు, ఐఈడీలతో దాడి చేయొచ్చు..

ఈ క్రమంలో రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి. డ్రోన్లు(Drones), ఐఈడీ(IED)లతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడే అవకాశం ఉందని వెల్లడించాయి. నదీ మార్గాల్లోనూ ఉగ్రమూకలు దేశంలోకి చొరబడే ఛాన్సుందని పేర్కొన్నాయి. ఈ మేరకు కేంద్ర బలగాలు(Central Forces).. ఆయా రాష్ట్రాల పోలీసుల(State Policeతో సమన్వయం చేసుకొని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ముఖ్య నగరాలు, పట్టణాలు, రద్దీ ప్రదేశాలు, రైల్వే స్టేషన్లలో అదనపు బలగాలను కేటాయించాలని ఆ శాఖ అధికారులకు సూచించాయి.

Related Posts

Fish Venkat: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జులై 18) రాత్రి కన్నుమూశారు. 53 ఏళ్ల ఆయన అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం(serious illness)తో…

IBPS PO 2025 Notification: డిగ్రీ అర్హతతో IBPSలో భారీ నోటిఫికేషన్.. 5,208 పోస్టులు భర్తీ! ఇలా అప్లై చేయండి!

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా రెండు కీలక నోటిఫికేషన్ల( Notifications)ను విడుదల చేశాయి. బ్యాంకింగ్, ఇంజనీరింగ్ రంగాల్లో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. IBPS PO/MT…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *