బండారిని గెలిపించుకుంటాం..ఉప్పల్​ అభివృద్ధి కోనసాగిస్తాం!

మన ఈనాడు:

ప్రజల కోసం పనిచేసే బీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని మల్లాపూర్​ డివిజన్​ కార్పొరేటర్​ పన్నాల దేవేందర్​రెడ్డి అన్నారు. ఉప్పల్​ బీఆర్​ఎస్​ MLA అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపు కోసం చేస్తున్న ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందన్నారు.

సీఎం కేసీఆర్​(KCR) అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్దిదారులే బీఆర్​ఎస్​ అభ్యర్థి గెలుపు పెద్ద బలంగా మారుతుందని పేర్కొన్నారు. మరో వందేళ్ల అభివృద్ధి సాధించాలంటే కారు గుర్తుకు ఓటేసి బీఆర్​ఎస్​ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఉందని పిలుపునిచ్చారు.

బీఎల్​ఆర్​ గెలుపుకోసం ఉప్పల్​ నియోజకవర్గంలో ప్రజలే స్వచ్చంధంగా వచ్చి ప్రచారం చేస్తున్నారని, అత్యధిక మెజార్టీ సాధించి గ్రేటర్​లో ఉప్పల్​ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. పనులను వివరిస్తూ ప్రచార కార్యక్రమాన్ని మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీ, న్యూ భవాని నగర్ కాలనీల్లో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో  BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు ఇంటింటికి వెళ్లి BRS పార్టీ సంక్షేమ పథకాలు, స్థానిక కాలనీ అభివృద్ధి పనుల తెలుపుతూ ప్రచారం చేశారు.

Related Posts

Khammam|OPS సాధనే ఎజెండా..ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధభేరి

ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భరోసా ఇవ్వలేని ఏకీకృత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వ్యతిరేకిస్తూ.. మార్చి 2న ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధ భేరీ మోగించనున్నామని సిపిఎస్ఇయు ఖ‌మ్మం జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ ప్రకటించారు. యుద్ధభేరి సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా…

Chintakani: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

–నరేష్​ చిట్టూరి ManaEnadu:మున్నేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లును రెవెన్యూ సిబ్బంది చింతకాని మండల తహశీల్దార్​ కార్యాలయానికి తరలించారు. డిప్యూటీ సీఎం ఇలాకాలో ప్రతిరోజు వందల సంఖ్యలో మున్నేటి గర్భంలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలపై అధికారులు కొరడా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *