మీర్​పేట్​ డివిజన్​లో బీఆర్​ఎస్​కు రాజీనామాలు

ఉప్పల్​ నియోజకవర్గం మీర్​పేట్​ హెచ్​బీకాలనీ డివిజన్​లో మూకుమ్ముడిగా 200మంది కార్యకర్తలు బీఆర్​ఎస్​ పార్టీకి రాజీనామాలు చేశారు. జనంపల్లి వెంకటేశ్వరరెడ్డి, సురేష్​ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి మందముళ్ల పరమేశ్వరరెడ్డి సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు.

గులాబీ పార్టీలో ఉద్యమం నుంచి పనిచేస్తున్న సముచితం స్థానం కల్పించడం లేదన్నారు. ఉప్పల్​ నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోని అసెంబ్లీకి పంపిస్తామన్నారు. కాంగ్రెస్​ ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయని అన్నారు. నిరుద్యోగుల జాబ్​ కార్డుతో యువత మొత్తం కాంగ్రెస్​ వైపే చూస్తుందని నవంబర్​ 30న జరిగే పోలింగ్​ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివెళ్లి హస్తం గుర్తుకు ఓటేయ్యాలని కోరారు.

Related Posts

Chintakani: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

–నరేష్​ చిట్టూరి ManaEnadu:మున్నేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లును రెవెన్యూ సిబ్బంది చింతకాని మండల తహశీల్దార్​ కార్యాలయానికి తరలించారు. డిప్యూటీ సీఎం ఇలాకాలో ప్రతిరోజు వందల సంఖ్యలో మున్నేటి గర్భంలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలపై అధికారులు కొరడా…

దసరా సెలవులు వచ్చేశాయ్.. ఇక పిల్లలకు పండగే

Mana Enadu : అప్పుడెప్పుడో సెప్టెంబరు నెల మొదటి వారంలో వర్షాలు (Rains) కురిసినప్పుడు స్కూళ్లు, కళాశాలలకు సెలవులు వచ్చాయి. ఆ తర్వాత ఒకరోజు వినాయక చవితికి, మరో రోజు గణేశ్ నిమజ్జనానికి (Ganesh Immersion) హాలిడేస్ ఇచ్చారు. ఇక అప్పటి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *