India vs Pak: ఆ నీటితే ఆపితే భారతీయుల ఊపిరి ఆపేస్తాం.. పాక్ సైనికాధికారి

ఇండియా, పాకిస్థాన్ మధ్య పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వైపులా మిస్సైళ్ల దాడులతో రణరంగాన్ని తలపించింది. పహల్గాం దాడి అనంతరం సింధు నది (Indus River) జలాలను భారత్ నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అక్కడ…