పుట్టినరోజుపార్టీలో కేకు తిని..ఆసుపత్రికి పరుగులు పెట్టారు..ఎక్కడో తెలుసా..

మన ఈనాడు: పుట్టినరోజు పార్టీలో కేకు తిన్న కొద్ది సేపటికే వాంతులు , విరోచనాలతో హస్పటల్​ అడ్మిట్​ అయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.

పాల్వంచ పట్టణానికి చెందిన నరసింహరావు తన కూతురు పుట్టినరోజు వేడుకలను కుటుంబసభ్యులతో ఘనంగా జరుపుకునేందుకు సిద్దం అయ్యారు. ఈక్రమంలోనే పాల్వంచలోనే ఐస్​ మ్యాజిక్​ అనే బేకరీకి వెళ్లి కిలో కేకు ఆర్డర్​ చేశారు.

నిల్వచేసిన కేకును బేకరీ ఓనర్​ నరసింహరావుకు విక్రయించాడు. దీంతో కేకుకు బూజు పట్టిన విషయం గమనించలేదు. అదే కేకుతో పుట్టినరోజు వేడుకల్లో కట్​ చేసి అందరూ కలిసి తిన్నారు. ఒక్కొక్కరికి వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. స్థానికంగా ఎన్న ఓ ఆసుపత్రిలో అడ్మిట్​ చేసి ట్రిట్మంట్​ చేసే పరిస్థితి ఏర్పడింది.
దీనిపై బాధితుడు నరసింహరావు పాల్వచ మున్సిపల్​ అధికారులకు పిర్యాదు చేశాడు. విచారణ చేసి రూ.7వేలు ఫైన్​ వేశారు. మరోసారి నాణ్యత లేని ఆహార పదార్థాలు విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని శానిటేషన్​ అధికారి కేవీ లక్ష్మణ్​రవు, హెచ్చరించారు.

Related Posts

Fish Venkat: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జులై 18) రాత్రి కన్నుమూశారు. 53 ఏళ్ల ఆయన అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం(serious illness)తో…

Air India plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదంపై నిరాధార ఆరోపణలు చేయొద్దు: AAIB

అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన(Air India plane Crash Incident)పై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఇచ్చిన నివేదిక(Report)పై విభిన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏఏఐబీ స్పందించింది. ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని, దీనిపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *