నిజామాబాద్ జిల్లాలో ఘోరం.. ఎస్సారెస్పీ కాలువలో పడ్డ ముగ్గురు యువకులు

మన Enadu: నిజామాబాద్ జిల్లా మెండోరా మండల పరిధిలో ఘోరం జరిగింది. ఎస్సారెస్పీ లక్ష్మీ కాలువలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మండల పరిధిలోని జాక్రాన్‌పల్లి గన్యతండాకు చెందిన లోకేష్, సాయినాథ్, మున్నాలు ఆటవిడుపుగా ఎస్సారెస్పీ లక్ష్మీ కాలువలోకి దిగారు.

ఈ క్రమంలో ఈత రాని వారు నీటిలో పడి గల్లంతయ్యారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న రెస్క్యూ టీం ముగ్గురు యువకులు ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Related Posts

City Civil Court: హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపులు

హైదరాబాద్(Hyderabad) పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టు(City Civil Court) ప్రాంగణంలో మంగళవారం తీవ్ర కలకలం రేగింది. కోర్టులో బాంబు(Bomb) పెట్టినట్లు ఓ ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ బెదిరింపుతో అప్రమత్తమైన అధికారులు వెంటనే కోర్టు…

Yash Dayal: చిక్కుల్లో ఆర్సీబీ పేసర్‌.. యశ్ దయాల్‌పై లైంగిక ఆరోపణల కేసు

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టును ఛాంపియన్‌(Champion)గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన జట్టు ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్(Yash Dayal) ప్రస్తుతం పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. UP ఘజియాబాద్‌లోని ఇందిరాపురానికి చెందిన ఓ యువతి, యశ్ దయాల్‌పై లైంగిక…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *