నిజామాబాద్ జిల్లాలో ఘోరం.. ఎస్సారెస్పీ కాలువలో పడ్డ ముగ్గురు యువకులు

మన Enadu: నిజామాబాద్ జిల్లా మెండోరా మండల పరిధిలో ఘోరం జరిగింది. ఎస్సారెస్పీ లక్ష్మీ కాలువలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మండల పరిధిలోని జాక్రాన్‌పల్లి గన్యతండాకు చెందిన లోకేష్, సాయినాథ్, మున్నాలు ఆటవిడుపుగా ఎస్సారెస్పీ లక్ష్మీ కాలువలోకి దిగారు.

ఈ క్రమంలో ఈత రాని వారు నీటిలో పడి గల్లంతయ్యారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న రెస్క్యూ టీం ముగ్గురు యువకులు ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Related Posts

మీర్‌పేట మర్డర్ కేసు.. ఆ గొడవే హత్యకు కారణం!

రంగారెడ్డి జిల్లా మీర్ పేట హత్య కేసు(Meerpet Woman Murder Case)లో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. ఈ నెల 15వ తేదీన భార్య వెంకటమాధవిని హత్య చేసిన…

ఇంతకు తెగించావా గురుమూర్తి?.. మీర్‌పేట హత్య కేసులో సంచలన ట్విస్ట్

హైదరాబాద్‌ మీర్‌పేటలో గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్య (Meerpet Murder Case) చేసి, ముక్కలుగా నరికిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న అతను పక్కా ప్లాన్ ప్రకారమే భార్యను హతమార్చినట్లు తెలిసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *