దియా పోలీసు బలగాల్లో దిట్ట!

హైదరాబాద్‌లోని మొయినాబాద్‌ ఐఐటీఏలో సుమారు ఎనిమిది నెలల పాటు శిక్షణ పూర్తిచేసుకున్న జాగిలం దియాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించడంపై ఎస్పీ రోహిత్‌రాజు హర్షం వ్యక్తం చేశారు.

దియా పేలుడు పదార్థాలను గుర్తించడంలో దిట్ట. ప్రత్యేకంగా శిక్షణ పొందిన జాగిలాన్ని జిల్లాకు కేటాయించారు.

జాగిలం హ్యాండ్లరుగా వ్యవహరిస్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ మహేందర్‌, ఇతర డాగ్‌స్క్వాడ్‌ అధికారులు, సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం పోలీస్‌ శాఖలో పదకొండు జాగిలాలు సేవలందిస్తున్నాయి. వాటి వివరాలను అధికారులను అడిగి ఎస్పీ తెలుసుకున్నారు.

జాగిలాల రక్షణ, వసతి ఏర్పాట్లలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Related Posts

Yash Dayal: చిక్కుల్లో ఆర్సీబీ పేసర్‌.. యశ్ దయాల్‌పై లైంగిక ఆరోపణల కేసు

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టును ఛాంపియన్‌(Champion)గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన జట్టు ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్(Yash Dayal) ప్రస్తుతం పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. UP ఘజియాబాద్‌లోని ఇందిరాపురానికి చెందిన ఓ యువతి, యశ్ దయాల్‌పై లైంగిక…

Texas Floods: టెక్సాస్‌లో ఆకస్మిక వరదలు.. వంద మందికిపైగా మృతి

అమెరికాలోని టెక్సాస్(Texas) రాష్ట్రంలో సంభవించిన ఆకస్మిక వరదలు(Flash floods) పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ జల ప్రళయంలో మరణించిన వారి సంఖ్య 104 మంది మరణించినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఇంకా చాలా మంది గల్లంతైన నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *