రాజేంద్రనగర్ లో వాటర్ ట్యాంకర్ బీభత్సం..మూడేళ్ల చిన్నారి మృతి

మన Enadu:రాజేంద్రనగర్​ సర్వీస్​ రోడ్డులో వాటర్​ ట్యాంకర్​ అతివేగానికి మూడేళ్ల చిన్నారి బలి కావాల్సిన ఘటన గురువారం జరిగింది.

పాతబస్తీకి చెందిన కుటుంబ సభ్యులు కారులో హిమాయత్​సాగర్​ సర్వీస్​లో రోడ్డులో ప్రయాణం చేస్తున్నారు. ఎదురుగా వస్తున్న వాటర్​ ట్యాంకర్​ అతివేగంగా వచ్చి ఢికొంది. ఈఘటనలో చిన్నారి అక్కడిక్కడే మృతి చెందగా మరో కుటుంబ సభ్యుడి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానకంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Posts

IMD Report: దేశంలో ప్రకృతి ప్రకోపం.. గత ఏడాది 3200 మంది మృతి

భారత్‌(India)లో ప్రకృతి వైపరీత్యాలు(Natural Calamities) ఈ మధ్య తీవ్రంగా ప్రతాపం చూపుతున్నాయి. తాజాగా దేశంలో ప్రకృతి వైపరీత్యాల ద్వారా 3200 మంది మరణించారని భారత వాతావరణ వార్షిక నివేదిక(Indian Meteorological Annual Report-2024) పేర్కొంది. ఇందులో అత్యధికంగా పిడుగుల ద్వారా 1374…

BIG BREAKING: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుల దాడి

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌(Saif Ali Khan)పై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ముంబై(Mumbai)లోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగులు ఇవాళ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఆయనపై కత్తితో అటాక్(Knife Attack) చేశారు. ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *