Racist Attack on Indian Girl: భారత సంతతి బాలికపై ఐర్లాండ్‌లో అమానుష ఘటన

ఐర్లాండ్‌(Ireland)లో అత్యంత అమానుష రీతిలో జాత్యాహంకార దాడి(Racist attack) జరిగింది. ఇక్కడి వాటర్‌ఫోర్డ్‌లో ఆరేండ్ల భారతీయ సంతతి బాలిక(Indian origin Girl) తన ఇంటి ముందు ఆటుకుంటూ ఉండగా కొందరు అబ్బాయిలు సైకిళ్లపై వచ్చి దాడి జరిపారు. తిట్లకు దిగి, ఐర్లాండ్…

Nitish Kumar: వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలిస్తాం.. సీఎం కీలక ప్రకటన

అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) సమీపిస్తుండటంతో బిహార్(Bihar) సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగులే టార్గెట్‌గా ప్రచారం చేపట్టారు. ఈ మేరకు యువతను ఆకట్టుకునేందుకు X వేదికగా కీలక ప్రకటన చేశారు. 2025-2030…

Kamal Haasan: కన్నడ భాషపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు.. కమల్‌కు బెంగళూరు కోర్టు వార్నింగ్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌(Kamal Haasan)కు బెంగళూరు సివిల్ కోర్టు(Bangalore Civil Court)లో ఎదురుదెబ్బ తగిలింది. కన్నడ భాష(Kannada language) లేదా సంస్కృతి గౌరవానికి భంగం కలిగించేలా ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆయన్ను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.…

Anti-National Posts: దేశ వ్యతిరేక పోస్టులపై కేంద్రం సీరియస్.. ఇకపై అలా చేస్తే అంతే!

దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు(Anti-India Content) పెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా కేంద్ర హోంశాఖ(Ministry Of Home Affairs) అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. దీని కోసం ఓ కొత్త పాలసీ(New Policy)ని సైతం తీసుకురాబోతున్నట్టు సమాచారం. సోషల్ మీడియా(Social…

Ban on Pakistani Celebrities: ఇండియాలో పాకిస్థాన్ సెలబ్రిటీలపై మళ్లీ నిషేధం

పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు(Tensions with Pakistan), కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ చేపట్టిన తర్వాత పలువురు ప్రముఖ పాకిస్థానీ సెలబ్రిటీల(Pakistani celebrities) సోషల్ మీడియా ఖాతాలపై భారత్ నిషేధం(Ban) విధించిన సంగతి తెలిసిందే. అయితే నిన్న ఉన్నట్టుండి వాటిపై…

Railway New Fares: రైలు ప్రయాణికులకు షాక్.. అమలులోకి పెరిగిన ఛార్జీలు

దేశ వ్యాప్తంగా రైల్వే ఛార్జీలు(Railway Fares) పెరిగాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి పెరిగిన ఛార్జీలు(Charges) అమలులోకి వచ్చాయి. రైలు ఛార్జీలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం(Central Govt) నిర్ణయించినట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై అధికారిక ప్రకటన…

విమాన ప్రమాదంలో కుట్రకోణం? 2 ఇంజిన్లు ఒకేసారి ఆగిపోవడంపై అనుమానం

ఎయిరిండియా(Air India)కు చెందిన ఏఐ 171 విమానం అహ్మదాబాద్‌(Ahmadabad)లో కుప్పకూలి 260 మంది మృతి చెందడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఓ మెడికల్…

Air India plane crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మృతదేహాల గుర్తింపు పూర్తి!

ఈ నెల 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌(Ahmadabad)లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన(Air India plane crash) విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతులు, DNA పరీక్షలు, మృతదేహాల గుర్తింపు ప్రక్రియ గురించి తాజాగా అహ్మదాబాద్‌ సివిల్‌ హాస్పిటల్‌(Ahmedabad Civil Hospital) కీలక ప్రకటన…

Train Ticket Price: రైలు ప్రయాణికులకు షాక్.. దశలవారీగా టికెట్ రేట్లు పెంపు

రైలు ప్రయాణికులకు కేంద్రం(Central Govt) షాకివ్వబోతోందా అంటే.. అవుననే తెలుస్తోంది. రైలు టికెట్ ధరల పెంపు(Train ticket price hike)పై కేంద్ర రైల్వే సహాయ మంత్రి వి. సోమన్న(Union Minister of State for Railways V. Somanna) వ్యాఖ్యలతో ఇది…

Air India Plane Accident: విమాన ప్రమాదంపై గుజరాత్ సర్కార్ కీలక ప్రకటన

అహ్మదాబాద్‌(Ahmadabad)లో జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం(Air India flight accident)పై గుజరాత్ ప్రభుత్వం(Gujarat Govt) కీలక ప్రకటన చేసింది. మరణంలో మరణించిన వారి సంఖ్య 275కు చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ(Health Department) ప్రకటించింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు…