Maharashtra election 2024: ఈవీఎంలను ఎన్డీయే ట్యాంపర్​ చేసింది

మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ఫలితాలు (Maharashtra election 2024) విడుదలవుతున్నాయి. ఎన్డీయే (NDA) కూటమి మహాయుతి ఆధిక్యంలో దూసుకుపోతోంది. శనివారం ఉదయం నుంచి ఓట్ల లెకింపు ప్రక్రియ కొనసాగుతోంది. 288 స్థానాలకు గానూ 212 స్థానాల్లో మహాయుతి లీడింగ్​లో ఉంది. ఈ…

Telangana : ఆన్‌లైన్ గేమ్స్.. ఆత్మహత్యకు దారి తీసి

Suicide : ఈమధ్య ఆన్‌లైన్ గేముల్లో(Online Games) డబ్బులు పోగొట్టుకుని అప్పుల(Debts) బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అయితే తాజాగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఆన్‌లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  కరీంగనగర్(Karimnagar) జిల్లా…

Nagaram: నాగారంలో విషాదం..బిల్డింగ్​పై నుంచి పడి

Nagaram municipality: నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఈస్ట్​ గాంధీనగర్​ (East Gandhi Nagar)లో విషాదం చోటు చేసుకుంది. టౌషిక్​ అనే మూడేళ్ల చిన్నారి మొదటి అంతస్తు నుంచి కింద జారి పడటంతో అక్కడిక్కడే మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు…

జక్రాన్​పల్లిలో కారు బోల్తా…

కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఏలేటి సాయి ప్రశాంత్(28) అనే యువకుడు తీవ్రగాయలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని బ్రాహ్మణ పల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని…

నిజామాబాద్‌ జిల్లాలో అపరిచితులపై మూకుమ్మడి దాడులు

మన ఈనాడు:జిల్లాలో ఇటీవల జరిగిన మూడు పిల్లల కిడ్నాప్ కేసులను పోలీసులు ఇప్పటికే ఛేదించారు. దీని కారణంగా, కిడ్నాపర్ల నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గ్రామాలు మరియు పట్టణాల వాసులు అపరిచితులు, యాచకులు లేదా అనుమానాస్పదంగా కదిలే వ్యక్తులపై…