Maharashtra election 2024: ఈవీఎంలను ఎన్డీయే ట్యాంపర్ చేసింది
మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ఫలితాలు (Maharashtra election 2024) విడుదలవుతున్నాయి. ఎన్డీయే (NDA) కూటమి మహాయుతి ఆధిక్యంలో దూసుకుపోతోంది. శనివారం ఉదయం నుంచి ఓట్ల లెకింపు ప్రక్రియ కొనసాగుతోంది. 288 స్థానాలకు గానూ 212 స్థానాల్లో మహాయుతి లీడింగ్లో ఉంది. ఈ…
Telangana : ఆన్లైన్ గేమ్స్.. ఆత్మహత్యకు దారి తీసి
Suicide : ఈమధ్య ఆన్లైన్ గేముల్లో(Online Games) డబ్బులు పోగొట్టుకుని అప్పుల(Debts) బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అయితే తాజాగా ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంగనగర్(Karimnagar) జిల్లా…
Nagaram: నాగారంలో విషాదం..బిల్డింగ్పై నుంచి పడి
Nagaram municipality: నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఈస్ట్ గాంధీనగర్ (East Gandhi Nagar)లో విషాదం చోటు చేసుకుంది. టౌషిక్ అనే మూడేళ్ల చిన్నారి మొదటి అంతస్తు నుంచి కింద జారి పడటంతో అక్కడిక్కడే మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు…
జక్రాన్పల్లిలో కారు బోల్తా…
కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఏలేటి సాయి ప్రశాంత్(28) అనే యువకుడు తీవ్రగాయలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని బ్రాహ్మణ పల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని…
నిజామాబాద్ జిల్లాలో అపరిచితులపై మూకుమ్మడి దాడులు
మన ఈనాడు:జిల్లాలో ఇటీవల జరిగిన మూడు పిల్లల కిడ్నాప్ కేసులను పోలీసులు ఇప్పటికే ఛేదించారు. దీని కారణంగా, కిడ్నాపర్ల నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గ్రామాలు మరియు పట్టణాల వాసులు అపరిచితులు, యాచకులు లేదా అనుమానాస్పదంగా కదిలే వ్యక్తులపై…






