Visakhapatnam: ఏపీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం: ప్రధాని మోదీ
మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ (PM Narendra Modi) బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్(AP)లో పర్యటించారు. ఈ క్రమంలో బుధవారం (జనవరి 8) విశాఖపట్నంలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను PM ప్రారంభించారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్(Visakha…
శ్రీశైలంలో అన్యమత ప్రచారంపై నిషేధం
శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో (Srisailam Mallikarjuna Swamy Temple) అన్యమత ప్రచారం, అన్యమతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమత చిహ్నాలు ప్రదర్శించడంపై నిషేధం విధించినట్లు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. అన్యమత సూక్తులను, చిహ్నాలను, బోధనలను, అన్యమతానికి సంబంధించిన ఫొటోలను కలిగి ఉన్న…
Chaganti: ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం.. చాగంటికి కీలక బాధ్యతలు
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు(Prophet Chaganti Koteswara Rao)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) మరో కీలక బాధ్యతను అప్పగించింది. ఇప్పటికే ‘విద్యార్థులు-నైతిక విలువల సలహాదారు(Students-Moral Values Adviser)’గా ఆయనను AP ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. క్యాబినెట్ హోదా(Cabinet status) కలిగిన…
Vande Bharat Trains: ఏపీకి తర్వలో కొత్త వందేభారత్ రైళ్లు!
ఆంధ్రప్రదేశ్కు మరికొన్ని వందేభారత్ రైళ్లు(Vande Bharat Trains) రానున్నట్లు తెలుస్తోంది. AP నుంచి ఇప్పటికే కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించాలని కేంద్రానికి ప్రతిపాదనలు అందాయి. పలువురు MPలు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్(Railway Minister Ashwini Vaishnav)ను కలిసి ఈ విషయం గురించి…
Free Bus Scheme: ఏపీలో మహిళలకు తీపికబురు.. త్వరలోనే ఫ్రీ బస్ స్కీం అమలు
ఏపీ(Andhra Prdesh)లో మహిళలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నికల హామీల్లో ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం స్కీము(Free bus travel scheme)ను సంక్రాంతి తర్వాత అమలు చేయనున్నట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(Minister Mandipalli Ramprasad Reddy) వెల్లడించారు.…
ఆళ్లగడ్డకు మంచు మనోజ్, భూమా మౌనిక.. జనసేనలో చేరిక!
Mana Enadu : గత వారం రోజులుగా మంచు ఫ్యామిలీ వివాదం (Manchu Family Fight News) టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన విషయం తెలిసిందే. ఆస్తి వివాదాలు, దాడులు, కేసులు, పోలీసుల రంగ ప్రవేశం,…












