CMR College: ఉమెన్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు.. విద్యార్థినుల ఆందోళన
మాజీ మంత్రి మల్లారెడ్డి(Ex Minister MallaReddy)కి చెందిన ఇంజినీరింగ్ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్లోని బాత్ రూములలో కెమెరాలు అమర్చి సీక్రెట్గా వీడియోలు తీస్తున్నారంటూ విద్యార్థినులు ఆరోపిస్తూ బుధవారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. దీంతో మేడ్చల్లోని…
TG TET Exams: నేటి నుంచే టెట్ ఎగ్జామ్స్.. 92 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
తెలంగాణలో నేటి నుంచి(Jan 2) టెట్(Teacher Eligibility Test) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు 20 సెషన్లలో కంప్యూటర్ బేస్ట్ పరీక్షలు(CBT) జరగనున్నాయి. ఈసారి టెట్ పేపర్-1కి 94,327 మంది ఎగ్జామ్ రాస్తుండగా.. పేపర్-2కి 1,81,426 మంది అప్లై…
Intermediate Board: న్యూ ఇయర్ వేళ ఇంటర్ విద్యార్థులకు గుడ్న్యూస్
ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు(Telangana Intermediate Board) గుడ్న్యూస్ చెప్పింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సిలబస్(Syllabus) తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు కెమిస్ట్రీ, ఫిజిక్స్తోపాటు పలు సబ్జెక్టుల్లో సిలబస్ను కుదించే యోచనలో ఉంది. తగ్గించిన సిలబస్ను 2025–26 విద్యా సంవత్సరం…
Telangana Assembly: మన్మోహన్ సింగ్కు ‘భారత రత్న’ ఇవ్వాలి: అసెంబ్లీ తీర్మానం
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) మృతి దేశానికి తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సభ ప్రారంభం కాగానే సభ్యులంతా జాతీయగీతం ఆలపించారు.…
Telangana Assembly: నేడు అసెంబ్లీ స్పెషల్ సెషన్.. కేసీఆర్ హాజరవుతారా?
తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) నేడు ప్రత్యేకంగా సమావేశమవనుంది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్(Manmohan Singh) మృతికి సంతాపం తెలపడానికి సోమవారం స్పెషల్ సెషన్(Special Assembly Session) ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రధానిగా మన్మోహన్ చొరవ తీసుకున్నందుకు కృతజ్ఞతగా అసెంబ్లీలో నివాళులర్పించాలని…
సీఎం రేవంత్ రెడ్డి భేటీలో చర్చకు వచ్చిన కీలక అంశాలివే..!
తెలుగు చిత్రసీమ (Telugu cinema Industry)కు సంబంధించిన పలు అంశాలు చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డితో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమయ్యారు. తెలంగాణ…
మిస్టరీ డెత్స్..కామారెడ్డిలో ఏం జరిగింది.?
ఎస్ఐ సాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మహిళా కానిస్టేబుల్ శ్రుతి, నిఖిల్లు ట్రాప్ చేసి పిలిచి ఉంటారంటూ ఎస్ఐ సాయి బంధువుల ఆరోపిస్తున్నారు. మరోవైపు, శ్రుతి ధైర్యవంతురాలని ఆమెను చంపి ఉంటారని కానిస్టేబుల్ బంధువులు ఆరోపిస్తున్నారు. నిఖిల్ బంధువుల నుంచి…
రేవంత్ తో నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలన్న అభిప్రాయాన్ని నాగార్జున వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేదే తమ కోరిక అని నాగార్జున తెలిపారు. నాగార్జునకు చెందిన…
రాళ్లకు, గుట్టలకూ రైతుబంధు ఇవ్వాలా..? : సీఎం రేవంత్
Mana Enadu : రైతు భరోసా(Rythu Bharosa)పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని.. రైతు సమాజాన్ని ఆదుకునేందుకు తమ సర్కార్ కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రైతులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ ఆలోచన అని…
















ఈడీకి భయపడం.. మోదీకి భయపడం: KTR
అసెంబ్లీ సమావేశాల చరిత్ర(History of Assembly Sessions)లో ఎప్పుడూ చెప్పని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అబద్ధాలు చెప్పిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. అసెంబ్లీ సెషన్స్ ముగిసిన తర్వాత ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్(Assembly Media Point)లో మాట్లాడారు.…