పహల్గామ్ ఉగ్రదాడికి తప్పక ప్రతీకారం తీర్చుకుంటాం: రాజ్నాథ్ సింగ్
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్(Pahalgam)లో టూరిస్టులపై లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడి(Terror Attack)ని భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇప్పటి వరకూ 28 మంది మరణించగా.. ఇందులో ఇద్దరు విదేశీయులు (Nepal, UAE) ఉన్నారు. మరో 20 మందికిపైగా పౌరులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రక్షణశాఖ…
Terrorist Attack: ఉగ్రదాడి మృతులకు హోంమంత్రి అమిత్ షా నివాళి
జమ్మూ కశ్మీర్(J&K)లోని పహల్గామ్(Pahalgam) ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను శ్రీనగర్(Srinagar)కు తరలించారు. అక్కడ కేంద్ర హోం మంత్రి అమిత్షా(Union Home Minister Amit Shah) ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. వారి బంధువులను పరామర్శించారు. కాసేపట్లో వారిని వారి స్వస్థలాలకు తరలించనున్నారు.…








