పహల్గామ్ టెర్రర్ అటాక్.. ముగ్గురి ఊహాచిత్రాలు విడుదల

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్ర దాడి (Pahalgam Terror Attack) దేశంలో పెను విషాదం నింపింది. ఈ దాడిని ప్రతి ఒక్క భారతీయుడు ఖండిస్తున్నాడు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 28మంది పర్యటకులు మరణించారు. పలువురు గాయపడ్డారు. అయితే ఈ దాడిలో పాల్గొన్న…