TTD: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 14 గంటల సమయం

కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి(Tirumala Venkateshwara Swamy Temple) దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు(Holidays) కావడం, అటు ఆఫీసులకు వీకెండ్ సెలవులు ఉండటంతో కొండపైన భక్తుల(Devotees) రద్దీ నెలకొంది. దీంతో స్వామివారి దర్శనం కోసం వచ్చిన టోకెన్లు(Tokens) లేని భక్తులకు దాదాపు 14 గంటల సమయం పడుతోంది. అటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండి శిలాతోరణం (Shilathoranam) వరకు క్యూలైన్లలో నిలిచి ఉన్నారు.

TTD Scales Financial High With Record Rs 1,161 Cr FDs in FY-2023-24

కాగా శుక్రవారం స్వామి వారిని 63,208 మంది భక్తులు దర్శించుకోగా 32,951 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఆ వేంకటేశ్వరుడికి భక్తసమూహం సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ(Srivari Hundi)కి రూ.3.72 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు(TTD Officials) తెలిపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *