IPL 2025: ఫ్రాంచైజీలకు గుడ్‌న్యూస్.. వారి ప్లేస్‌లో కొత్త ప్లేయర్లకు ఛాన్స్

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ (IPL-2025) సీజన్‌ను BCCI ఇటీవల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్ పంజాబ్‌లోని ధర్మశాలలో PBKS VS DC మధ్య జరిగింది. అదే సమయంలో పంజాబ్‌లో యుద్ధ సైరన్(War Siren) మోగడంతో…

Rohit Sharma: మహారాష్ట్ర సీఎంతో రోహిత్ శర్మ భేటీ.. పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలు

టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్(Devendra Fadnavis)ను కలిసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెస్టు క్రికెట్‌కు గుడ్బై చెప్పిన హిట్మ్యాన్ ఉన్నట్టుండి మహారాష్ట్ర సీఎంను కలవడంపై రకరకాల ఊహాగానాలు…

IPL 2025: అభిమానులకు గుడ్‌న్యూస్.. ఐపీఎల్ రీస్టార్ట్ ఎప్పుడంటే?

పహల్గాం ఉగ్రదాడి (Terrorist Attack) అనంతరం భారత్‌ చేపట్టిన ప్రతీకార దాడులతో పాకిస్థాన్‌(Pakistan) ఉక్కిరిబిక్కిరయ్యింది. ప్రతిదాడులు చేసేందుకు దాయాది దేశం యత్నించినప్పటికీ.. భారత బలగాల దెబ్బకు తోకముడిచింది. చివరకు ఉద్రిక్తతలు తగ్గించాలని పాక్‌ (Pakistan) కోరడంతో అందుకు భారత్‌ అంగీకరించగా.. కాల్పుల…

IPL 2025: ఐపీఎల్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్

ఐపీఎల్ (Indian Premier League) 2025లోని మిగిలిన మ్యాచ్‌లను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. భారత్-పాకిస్థాన్(India-Pakistan War Crisis) మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఆటగాళ్ల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ…

మోదీ సర్కార్ కెప్టెన్సీ అద్భుతం.. రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ ట్వీట్

టీమ్ఇండియా(Team India) మాజీ క్రికెటర్, మాజీ కోచ్, ప్రస్తుత కామెంటేటర్ రవిశాస్త్రి(Ravi Shastri) భారత ప్రభుత్వం(Indian Givt), సైన్యం(Army)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌(Pakistan)తో తీవ్ర ఉద్రిక్తల నేపథ్యంలో భారత్‌ను ఓ పటిష్ఠ క్రీడా జట్టుతో పోల్చారు. ఇందులో ప్రధాని మోదీని…

BIG BREAKING: పాక్ మిసైళ్ల దాడి.. ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్ రద్దు

IPLలో భాగంగా ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్(DC vs PBKS) మధ్య జరుగుతున్న మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. జమ్మూలో పాకిస్థాన్ అనూహ్యంగా దాడులు(Pakistan’s unexpected attacks) చేయడంతో భారత హైకమిషన్ ఆదేశాల మేరకు మ్యాచును రద్దు(Cancel the match)…

PSL: ఇండియా అటాక్స్.. పీఎస్ఎల్ షెడ్యూల్‌పై తీవ్ర ప్రభావం

భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు(High Tensions between India-Pakistan) నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం పడింది. రావల్పిండి క్రికెట్ స్టేడియం(Rawalpindi Cricket Stadium)లో గురువారం జరగాల్సిన పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్(Peshawar Zalmi…

DC vs PBKS: టాస్ నెగ్గిన పంజాబ్.. బ్యాటింగ్ ఎంచుకున్న శ్రేయస్

IPL 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)తో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్(PBKS) టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. ధర్మశాల(Dharmashala) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచుకు తొలుత వరుణుడు టాస్‌(Toss)కి ఆటంకం కల్పించాడు. దీంతో రాత్రి 8.15కి అంపైర్లు టాస్ వేశారు. కాగా…

Bomb Threat: అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియానికి బాంబు బెదిరింపు

ప్రస్తుతం భారత్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2025) సందడి చేస్తోంది. ఈ పొట్టి ఫార్మాట్ లీగ్‌‌లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టార్ ప్లేయర్లు(Star Cricketers) తమ అద్భుత ఆటతో అభిమానులను అలరిస్తున్నారు. గత నెలన్నర రోజులుగా IPL ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ…

Rohit Sharma: టెస్టు క్రికెట్‌కు రోహిత్ శర్మ గుడ్‌ బై

టీమ్ఇండియా(Team India) వెటరన్ ప్లేయర్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) టెస్ట్ క్రికెట్ నుంచి తక్షణమే వైదొలుగుతున్నట్లు(Retirement) సంచలన ప్రకటన చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా(SM) ద్వారా వెల్లడించాడు. అయితే, ODI ఫార్మాట్‌లో భారత జట్టుకు తన సేవలు కొనసాగిస్తానని…