విద్యార్థులకు అలర్ట్.. రేపే ఇంటర్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్మీడియట్ (AP Inter 2025) మొదటి సంవత్సరం, సెకండర్ ఇయర్ ఫలితాలు ఏప్రిల్ 12వ తేదీన విడుదల కానున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రకటించారు. ఇప్పటికే ఇంటర్మీడియట్ మూల్యాంకనం, రీ వెరిఫికేషన్‌, కంప్యూటరీకరణ ప్రక్రియలన్నీ పూర్తయ్యాయని తెలిపారు.

రేపే ఫలితాలు విడుదల

ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్‌, సెకండ్ ఇయర్ కలిపి దాదాపు 10 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://bie.ap.gov.in/ లో విద్యాశాఖ ఫలితాలు ప్రకటించనుంది.  అలాగే ఇటీవల ప్రభుత్వం తీసుకువచ్చిన మన మిత్ర వాట్సాప్ (9552300009) ద్వారా కూడా ఫలితాలను అందుబాటులో ఉంనున్నాి. గతేడాది ఏప్రిల్ 12వ తేదీన ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి 12వ తేదీన రెండో శనివారం వచ్చింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *