AP : పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేస్కోండి

ఏపీ విద్యార్థులకు అలర్ట్. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు (AP SSC Results 2025) విడుదలయ్యాయి. ఆన్‌లైన్‌లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచినట్లు మంత్రి తెలిపారు.  https://bse.ap.gov.inhttps://apopenschool.ap.gov.in/   వెబ్ సైటులో ఈ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

వాట్సాప్ లోనూ ఫలితాలు

మరోవైపు పదో తరగతి పరీక్షలకు 6,14,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 4,98,585 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో 81.14 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. మనమిత్ర వాట్సాప్ (Mana Mithra Whatsapp), లీప్ యాప్‌లోనూ పదోతరగతి ఫలితాలు చెక్ చేసుకోవచ్చని సూచించారు. వాట్సాప్‌ నెంబర్‌ 95523 00009కు హాయ్‌ మెసేజ్ పంపినా ఫలితాలు వస్తాయని వెల్లడించారు.  1680 పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించినట్లు వివరించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *