చింత‌కాని రైల్వేస్టేష‌న్‌లో మృత‌దేహం

చింత‌కాని రైల్వేస్టేష‌న్‌లో ఓవ్య‌క్తి మృతిచెందిన ఘ‌ట‌న సోమ‌వారం జ‌రిగింది. రైల్వే పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని విచారించ‌గా యాచ‌కుడిగా గుర్తించారు.మృతునికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ల‌భించ‌లేద‌ని జీఆర్‌పీ ఎస్సై పారుప‌ల్లి భాస్క‌ర్‌రావు తెలిపారు.గ‌డిచిన నెల‌రోజులుగా రైల్వేస్టేష‌న్‌లోనే ఉంటూ బిక్షాట‌న చేస్తున్న‌ట్లుగా ప్రాథ‌మికంగా నిర్థారించారు. ఖ‌మ్మం న‌గ‌రానికి చెందిన అన్నం ఫౌండేష‌న్ బృందం మృత‌దేహాన్ని ఖ‌మ్మం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించి శ‌వ‌ప‌రీక్ష అనంత‌రం ద‌హ‌న సంస్క‌ర‌ణ చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

 

 

Related Posts

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఘోరం.. పరిశ్రమలో రియాక్టర్ పేలి 10 మంది మృతి

సంగారెడ్డి (Sangareddy) జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో ఘోరం జరిగింది. భారీ పేలుళ్లు సంభవించి పది మంది మృతిచెందారు. పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం రియాక్టర్ పేలింది (Reactor Blast). దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి అందులోని 20 మంది కార్మికులకు…

Thunderstorm: ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుల బీభత్సం.. 8 మంది మృతి 

ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో గురువారం పిడుగులు (Thunderstorm) బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని గాదిగూడ, బేల మండల్లాలో పిడుగులు పడి 8 మంది మృతి చెందారు. వీరంతా ఆదివాసీలే. పొలాలు, చేనుల్లో వ్యవసాయ పనులు చేస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన పిలుగు కూలీల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *