మన్మోహన్ సింగ్‌ అంతిమయాత్ర ప్రారంభం

Mana Enadu : మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ (Manmohan Singh) అంతిమయాత్ర ప్రారంభమైంది. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి నిగమ్‌బోధ్‌ ఘాట్‌ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్‌ సింగ్  అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మన్మోహన్‌ అంతిమయాత్రలో కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అంతకుముందు మన్మోహన్‌ పార్థివదేహాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. ఏఐసీసీ (AICC) నేతలు, కార్యకర్తలు నివాళులర్పించే నిమిత్తం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. పార్థివదేహం వద్ద సింగ్ సతీమణి గురుశరణ్‌ సింగ్, ఆయన కుమార్తె, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ తదితర నేతలు అంజలి ఘటించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *