The Rajasaab: డార్లింగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా?

తెలుగులో మోస్ట్ అవైటెడ్ చిత్రం ది రాజాసాబ్(The Taja saab). రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న ఈ హారర్ కామెడీ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న కామెడీ మూవీ కావడంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటి నెలకొంది. ఇందులో మాళవిక మోహనన్(Malavika Mohanan), నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ధి కుమార్(Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తుండగా.. చాలా కాలం తర్వాత ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్(Posters) ఆకట్టుకున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ నుంచి అప్డేట్స్ వచ్చి చాలా రోజులైంది. దీంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయట్ చేస్తున్నారు. దీంతో తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరలవుతోంది.

ఆ మధ్య డైరెక్టర్ హింట్ ఇచ్చినా..

ప్రస్తుతానికి పాన్ ఇండియా(Pan India) హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు మారుతీతో చేస్తున్న ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ చిత్రం “ది రాజా సాబ్” కూడా ఒకటి. భారీ బడ్జెట్(Heavy Budget)తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ముందు టీజర్(Teaser) పట్ల ఆసక్తి నెలకొంది. అయితే ఈ మే(May) మిడ్ లోనే ఇది ఉంటుంది అని మారుతీ ఆ మధ్య హింట్ ఇచ్చారు కానీ ఇపుడు వరకు ఎలాంటి అప్డేట్ మళ్లీ లేదు.

The Raja Saab' teaser may drop by May end

తాజా న్యూస్‌తో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

ఇక ఫైనల్‌గా అసలు టీజర్ ఉందా? లేదా? అనేది మారుతీ సన్నిహితుడు అలాగే తనకి సహా నిర్మాత కూడా అయినటువంటి మాస్ మూవీ మేకర్స్ నిర్మాత ఎస్‌కేఎన్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. అటు డైరెక్టర్ మారుతీ సైతం దీనిపై మాట్లాడాడు. కాగా ప్రస్తుతం రాజాసాబ్ పనుల్లోనే బిజీగా ఉన్నారని రానున్న ఈ రెండు వారాల్లోనే టీజర్ రాబోతుంది అని అసలు విషయం రివీల్ చేశారు. ఈ న్యూస్‌తో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *