Vijay Sethupathi: విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ ‘సార్ మేడమ్’ ట్రైలర్ చూశారా?

విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi), టాలెంటెడ్ నటి నిత్యా మేనన్తో (Nithya Menen) కలిసి నటించిన మూవీ ‘తలైవాన్‌ తలైవి’ (Thalaivan Thalaivi). తెలుగులో ‘సార్ మేడమ్’గా (Sir Madam) రిలీజ్ చేస్తున్నారు. పలు హిట్ చిత్రాలు తీసిన పాండిరాజ్‌ దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి ‘ఏస్’ ఈ మధ్యే రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక చాలా గ్యాప్ తర్వాత నిత్యా మేనన్ నటిస్తున్న మూవీ ఇది. దీంతో చిత్రంపై భారీ ఆశలు నెలకొన్నాయి. మధ్య తరగతి కుటుంబంలోని భార్యాభర్తల పాత్రల్లో నిత్యా మేనన్, విజయ్‌ సేతుపతి కనిపించి ఆకట్టుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో జులై 25 రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ (Sir Madam Trailer) తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. ఆ ట్రైలర్ను మీరూ చూసేయండి.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *