Intelligence Agencies: భారత్‌లో ఉగ్ర దాడులకు కుట్ర.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

26/11 ముంబై దాడు(Mumbai Attacks)ల్లో కీలక సూత్రధారి అయిన తహవూర్ రాణా(Central forces)ను భారత్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడిని అమెరికా నుంచి NIA అధికారులు ప్రత్యేక విమానంలో ఇండియాకు తీసుకొచ్చి పాటియాలా హౌస్‌ కోర్టు(Patiala House Court)లో హాజరుపర్చారు. దీంతో అతడికి కోర్టు 18 రోజుల రిమాండ్(Remand) విధించింది. అయితే రాణా అరెస్టు నేపథ్యంలో భారత్‌లో ఉగ్ర దాడులు జరగవచ్చని నిఘా సంస్థలు(Intelligence Agencies) హెచ్చరించాయి.

Tahawwur Rana Probe Reveals Elusive "Dubai Man" Who Knew Of 26/11 Attacks

డ్రోన్లు, ఐఈడీలతో దాడి చేయొచ్చు..

ఈ క్రమంలో రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి. డ్రోన్లు(Drones), ఐఈడీ(IED)లతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడే అవకాశం ఉందని వెల్లడించాయి. నదీ మార్గాల్లోనూ ఉగ్రమూకలు దేశంలోకి చొరబడే ఛాన్సుందని పేర్కొన్నాయి. ఈ మేరకు కేంద్ర బలగాలు(Central Forces).. ఆయా రాష్ట్రాల పోలీసుల(State Policeతో సమన్వయం చేసుకొని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ముఖ్య నగరాలు, పట్టణాలు, రద్దీ ప్రదేశాలు, రైల్వే స్టేషన్లలో అదనపు బలగాలను కేటాయించాలని ఆ శాఖ అధికారులకు సూచించాయి.

Related Posts

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

మీ ఉద్యోగం కూడా ఈ లిస్టులో ఉందా? ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు మాయం!

కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్‌జీపీటీ(ChatGPT), గూగుల్ జెమినీ(Google Gemini), గ్రోక్(Grok) వంటి ఏఐ టూల్స్(AI Tools) చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్నాయి. దీంతో ఉద్యోగులలో భయాలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రంగాల్లో ఏఐ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *