పార్లమెంటు ముందుకు కేంద్ర వార్షిక బడ్జెట్ 2025

వికసిత భారత్‌ లక్ష్యంగా కేంద్ర సర్కార్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ (Union Budget 2025)​ను లోక్​సభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వరుసగా ఎనిమిదోసారి సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. పేదరిక నిర్మూలన, ఆహార, సామాజిక భద్రత, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమే లక్ష్యంగా ఈ పద్దు రూపొందించినట్లు ఆమె తెలిపారు. వరుసగా 8 సార్లు కేంద్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టిన ఘనతను నిర్మలమ్మ సాధించి రికార్డు క్రియేట్ చేశారు.

బడ్జెట్ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అన్న గురజాడ సూక్తిని ప్రస్తావించారు. ఎన్డీఏ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశ పెడుతున్న మొదటి వార్షిక బడ్జెట్ ఇది.  ఈ సందర్భంగా నిర్మలమ్మ.. ప్రధాన మంత్రి ధన్ ధాన్య యోజన కార్యక్రమాన్ని ప్రకటించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *