హబ్సిగూడ సీనియర్​ సిటిజెన్స్​ అధ్యక్షుడిగా ఠాగూర్ఇం​దర్​సింగ్​​

మన ఈనాడు: హబ్సిగూడ సీనియర్​ సిటిజెన్స్​ అసోసియోషన్​ ఎన్నికలు బుధవారం నిర్వహించారు. ఎన్నికైన సభ్యలు రెండు సంవత్సరాలు పాటు కమిటీ పదవులలో కొనసాగుతారు. అధ్యక్షుడిగా ఠాగూర్ఇం​దర్​ సింగ్​,ఉపాధ్యక్షులుగా టి.జగన్​మోహన్​రెడ్డి, కేవీ. రాజిరెడ్డి, జనరల్​ సెక్రటరీగా జి.కరుణాకర్​రెడ్డి, జాయింట్​ సెక్రటరీలుగా టి. భరత్​సింగ్​, ఎం.సంజీవరెడ్డి ట్రెజరర్​గా టి.రఘునాద్​రెడ్డిలను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా ప్రొ.ఎ.కమలాకర్​రెడ్డి, సహయ ఎన్నికల అధికారులుగా జి.సత్యనారాయణరెడ్డి,ఎం.మల్లారెడ్డిలు వ్యవహరించారు.


మరో 16 ఈసీ కమిటీ సభ్యలు నియామకం
సీనియర్​ సిటిజెన్స్​ అసోసియోషన్​ కమిటీలో మరి 16మంది ఎగ్జిక్యూటివ్​ కమిటీలో చోటు కల్పించారు. ఆర్​ దామోదర్​రెడ్డి, బి.మనోహర్​, ఆర్​,బుచ్చిరెడ్డి, వై.నర్శింహరెడ్డి, టి.ధర్మారెడ్డి, జీవీవీ.రంగారెడ్డి, ఆర్​ మాదవరెడ్డి, బి.కొండల్​రెడ్డి, ఎ.విఠల్​రెడ్డి, కె.సునీల్​రెడ్డి, సీవీ.వరప్రసాద్, కె.రామకృష్ణారెడ్డి, బి.ప్రభాకర్​రావు, బికే.స్వామి, బి.వరలక్ష్మి, బి.జయప్రదలకు కమిటీలో స్థానం దక్కింది.

Share post:

లేటెస్ట్