హబ్సిగూడ సీనియర్​ సిటిజెన్స్​ అధ్యక్షుడిగా ఠాగూర్ఇం​దర్​సింగ్​​

మన ఈనాడు: హబ్సిగూడ సీనియర్​ సిటిజెన్స్​ అసోసియోషన్​ ఎన్నికలు బుధవారం నిర్వహించారు. ఎన్నికైన సభ్యలు రెండు సంవత్సరాలు పాటు కమిటీ పదవులలో కొనసాగుతారు. అధ్యక్షుడిగా ఠాగూర్ఇం​దర్​ సింగ్​,ఉపాధ్యక్షులుగా టి.జగన్​మోహన్​రెడ్డి, కేవీ. రాజిరెడ్డి, జనరల్​ సెక్రటరీగా జి.కరుణాకర్​రెడ్డి, జాయింట్​ సెక్రటరీలుగా టి. భరత్​సింగ్​, ఎం.సంజీవరెడ్డి ట్రెజరర్​గా టి.రఘునాద్​రెడ్డిలను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా ప్రొ.ఎ.కమలాకర్​రెడ్డి, సహయ ఎన్నికల అధికారులుగా జి.సత్యనారాయణరెడ్డి,ఎం.మల్లారెడ్డిలు వ్యవహరించారు.


మరో 16 ఈసీ కమిటీ సభ్యలు నియామకం
సీనియర్​ సిటిజెన్స్​ అసోసియోషన్​ కమిటీలో మరి 16మంది ఎగ్జిక్యూటివ్​ కమిటీలో చోటు కల్పించారు. ఆర్​ దామోదర్​రెడ్డి, బి.మనోహర్​, ఆర్​,బుచ్చిరెడ్డి, వై.నర్శింహరెడ్డి, టి.ధర్మారెడ్డి, జీవీవీ.రంగారెడ్డి, ఆర్​ మాదవరెడ్డి, బి.కొండల్​రెడ్డి, ఎ.విఠల్​రెడ్డి, కె.సునీల్​రెడ్డి, సీవీ.వరప్రసాద్, కె.రామకృష్ణారెడ్డి, బి.ప్రభాకర్​రావు, బికే.స్వామి, బి.వరలక్ష్మి, బి.జయప్రదలకు కమిటీలో స్థానం దక్కింది.

Related Posts

Khammam|OPS సాధనే ఎజెండా..ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధభేరి

ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భరోసా ఇవ్వలేని ఏకీకృత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వ్యతిరేకిస్తూ.. మార్చి 2న ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధ భేరీ మోగించనున్నామని సిపిఎస్ఇయు ఖ‌మ్మం జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ ప్రకటించారు. యుద్ధభేరి సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా…

Chintakani: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

–నరేష్​ చిట్టూరి ManaEnadu:మున్నేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లును రెవెన్యూ సిబ్బంది చింతకాని మండల తహశీల్దార్​ కార్యాలయానికి తరలించారు. డిప్యూటీ సీఎం ఇలాకాలో ప్రతిరోజు వందల సంఖ్యలో మున్నేటి గర్భంలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలపై అధికారులు కొరడా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *