మన ఈనాడు: హబ్సిగూడ సీనియర్ సిటిజెన్స్ అసోసియోషన్ ఎన్నికలు బుధవారం నిర్వహించారు. ఎన్నికైన సభ్యలు రెండు సంవత్సరాలు పాటు కమిటీ పదవులలో కొనసాగుతారు. అధ్యక్షుడిగా ఠాగూర్ఇందర్ సింగ్,ఉపాధ్యక్షులుగా టి.జగన్మోహన్రెడ్డి, కేవీ. రాజిరెడ్డి, జనరల్ సెక్రటరీగా జి.కరుణాకర్రెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా టి. భరత్సింగ్, ఎం.సంజీవరెడ్డి ట్రెజరర్గా టి.రఘునాద్రెడ్డిలను ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా ప్రొ.ఎ.కమలాకర్రెడ్డి, సహయ ఎన్నికల అధికారులుగా జి.సత్యనారాయణరెడ్డి,ఎం.మల్లారెడ్డిలు వ్యవహరించారు.
మరో 16 ఈసీ కమిటీ సభ్యలు నియామకం
సీనియర్ సిటిజెన్స్ అసోసియోషన్ కమిటీలో మరి 16మంది ఎగ్జిక్యూటివ్ కమిటీలో చోటు కల్పించారు. ఆర్ దామోదర్రెడ్డి, బి.మనోహర్, ఆర్,బుచ్చిరెడ్డి, వై.నర్శింహరెడ్డి, టి.ధర్మారెడ్డి, జీవీవీ.రంగారెడ్డి, ఆర్ మాదవరెడ్డి, బి.కొండల్రెడ్డి, ఎ.విఠల్రెడ్డి, కె.సునీల్రెడ్డి, సీవీ.వరప్రసాద్, కె.రామకృష్ణారెడ్డి, బి.ప్రభాకర్రావు, బికే.స్వామి, బి.వరలక్ష్మి, బి.జయప్రదలకు కమిటీలో స్థానం దక్కింది.