వినియోగదారుల సేవలే మా లక్ష్యం: అబ్రెపోస్

హైదరాబాద్: బ్యాంకింగ్ వినియోగదారులకి నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అబ్రెపోస్ సంస్థ చైర్మన్ k. సత్యప్రసాద్ తెలిపారు. ఆంద్ర బ్యాంకులు విశ్రాంత ఉద్యోగులు 31ఏళ్ల క్రితం నెలకొల్పిన  సంస్థ 2022-23 ఏడాదికి గాను రూ.12లక్షల 25వేల అబ్రెపోస్ నికర లాభం సాధించినట్లు తెలిపారు. వాటాదారుల పెట్టుబడులపై 9% దివెండెంట్ అందిస్తున్నామని పేర్కొన్నారు.వ్యాపార, వ్యక్తిగత, బంగారు రుణాలపై అభరణాలపై రుణ సదుపాయం కల్పిస్తున్నామని అన్నారు.RBI నిబంధనల మేరకు అబ్రెపోస్ సంస్థ  పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ  GM,AGM లు పాల్గొన్నారు.

Related Posts

Gold & Silver Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు (Gold Rate) భారీగా పెరిగాయి. అంతర్జాతీయ, జియోపాలిటికల్ పరిణామాల నేపథ్యంలో ఈ పెరుగుదల నమోదైంది. ఇండియా-అమెరికా మధ్య టారిఫ్‌ల ప్రభావం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, డాలర్‌(Dollar) క్షీణత వంటి కారణాలతో అంతర్జాతీయంగా పసిడి, వెండి ధరల (Gold…

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. కేజీ వెండి రేటెంతంటే?

బంగారం ధరలు(Gold Rates) రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌(Hyderabad Bullion Market)లో ఈ రోజు (ఆగస్టు 29) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.1,03,310కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *