వినియోగదారుల సేవలే మా లక్ష్యం: అబ్రెపోస్

హైదరాబాద్: బ్యాంకింగ్ వినియోగదారులకి నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అబ్రెపోస్ సంస్థ చైర్మన్ k. సత్యప్రసాద్ తెలిపారు. ఆంద్ర బ్యాంకులు విశ్రాంత ఉద్యోగులు 31ఏళ్ల క్రితం నెలకొల్పిన  సంస్థ 2022-23 ఏడాదికి గాను రూ.12లక్షల 25వేల అబ్రెపోస్ నికర లాభం సాధించినట్లు తెలిపారు. వాటాదారుల పెట్టుబడులపై 9% దివెండెంట్ అందిస్తున్నామని పేర్కొన్నారు.వ్యాపార, వ్యక్తిగత, బంగారు రుణాలపై అభరణాలపై రుణ సదుపాయం కల్పిస్తున్నామని అన్నారు.RBI నిబంధనల మేరకు అబ్రెపోస్ సంస్థ  పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ  GM,AGM లు పాల్గొన్నారు.

Related Posts

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఫిబ్రవరి నుంచి శాలరీ హైక్

ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys) ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌. ఫిబ్రవరిలో వేతనాల పెంపును (Salary hike) ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. దీనికి సంబంధించి త్వరలో ఉద్యోగులకు సమాచారం అందించనుందని నేషనల్ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. వేతనాల పెంపు సమాచారం…

”వైఫ్’ను ఎంతసేపు చూస్తారు..? సండే కూడా ఆఫీసుకు రండి’

భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలంటే యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాలంటూ ఇన్ఫోసిస్‌ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన కామెంట్స్ పెద్ద చర్చకు దారి తీశాయి. చాలా మంది ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *