కుషాయిగూడలో ఘనంగా వైకుంఠ ఏకదశి వేడుకలు

మన ఈనాడు: ముక్కొటి ఏకాదశి పూజలకు కుషాయిగూడ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఘనంగా పూజలు జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున హజరయ్యారు. ఉత్తరద్వారం నుంచి భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయకమిటీ ఏర్పాట్లు చేసింది.

తెల్లవారుజాము నుంచే మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ భక్తుల కోలాహల సందడితో ఉత్తర ద్వార దర్శనం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

Related Posts

Khammam|OPS సాధనే ఎజెండా..ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధభేరి

ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భరోసా ఇవ్వలేని ఏకీకృత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) వ్యతిరేకిస్తూ.. మార్చి 2న ధర్నా చౌక్ కేంద్రంగా యుద్ధ భేరీ మోగించనున్నామని సిపిఎస్ఇయు ఖ‌మ్మం జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ ప్రకటించారు. యుద్ధభేరి సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా…

Chintakani: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

–నరేష్​ చిట్టూరి ManaEnadu:మున్నేరు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆరు ఇసుక ట్రాక్టర్లును రెవెన్యూ సిబ్బంది చింతకాని మండల తహశీల్దార్​ కార్యాలయానికి తరలించారు. డిప్యూటీ సీఎం ఇలాకాలో ప్రతిరోజు వందల సంఖ్యలో మున్నేటి గర్భంలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలపై అధికారులు కొరడా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *