Sreeleela: నాకు ఇంకా 24 ఏళ్లే.. అప్పటి వరకూ పెళ్లి చేసుకోనంటున్న బ్యూటీ

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) తాజాగా తన పెళ్లి(Marriage), ప్రేమ(Love) రూమర్లపై క్లారిటీ ఇచ్చింది. గత కొంతకాలంగా సోషల్ మీడియా(SM)లో ఆమె పెళ్లి గురించి, ప్రముఖ హీరోలతో డేటింగ్ రూమర్ల(Dating Rumours) వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలీల మీడియాతో మాట్లాడుతూ, తన దృష్టి ప్రస్తుతం సినిమాలు(Movies), చదువు(Education)పైనే ఉందని స్పష్టం చేసింది. “అమ్మ పక్కనుంటే నేనెలా ప్రేమిస్తాను? పెళ్లి గురించి ఆలోచించే సమయం ఇది కాదు. నా ఫోకస్ సినిమాలు, MBBS చదువుపై ఉంది” అని ఆమె క్లారిటీ ఇచ్చింది. శ్రీలీల ఇటీవల తన 24వ బర్త్ డే(Birth Day) సందర్భంగా హల్దీ, కుంకుమ సంబరాలతో కనిపించిన ఫొటోలు వైరల్ కావడంతో, ఆమె నిశ్చితార్థం(Engagement) జరిగినట్లు పుకార్లు షికారు చేశాయి.

"It Was A Pre-Birthday Celebration, Not My Engagement" - Sreeleela

మా ఇంట్లో బర్త్ డేలను అలాగే జరుపుకుంటాం..

అయితే, ఇవి కేవలం సంప్రదాయ పుట్టినరోజు వేడుకల్లో భాగమని, పెళ్లి లేదా నిశ్చితార్థం కాదని ఆమె స్పష్టం చేసింది. “మా ఇంట్లో బర్త్ డేలను ఇలా సంప్రదాయబద్ధం(Birthday Celebrations)గా జరుపుకుంటాం. ఇందులో పెళ్లి ఊహాగానాలు అనవసరం. నాకు పెళ్లి అప్పుడే జరగదు. నాకు 24 ఏళ్లు.. 30 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి చేసుకోను’ అంటూ క్లారిటీ ఇచ్చింది” ఈ డ్యాన్సింగ్ క్వీన్. కాగా శ్రీలీల తాజాగా ‘జూనియర్(Junior)’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కిరీటి(Kireeti) హీరోగా నటించిన ఈ చిత్రంలో జెనీలియా(Genelia) ప్రధాన ప్రాతల్లో నటించి మెప్పించింది. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిందీ బ్యూటీ.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *