హుటాహుటిన దిల్లీకి లోకేశ్, భువనేశ్వరి

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుపై మాట్లాడేందుకు దిల్లీ రావాలని లోకేష్, భువనేశ్వరిలకు పిలుపు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి దిల్లీ హుటాహుటిన బయలుదేరిన బాబు కుటుంబసభ్యులు రేపు ప్రధానితో పాటు హోం మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందే నిర్ణయించిన ఏపీ సీఎం జగన్ అపాయింట్మెంట్ కు తాత్కాలిక బ్రేక్ పడినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.

Share post:

లేటెస్ట్