తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుపై మాట్లాడేందుకు దిల్లీ రావాలని లోకేష్, భువనేశ్వరిలకు పిలుపు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి దిల్లీ హుటాహుటిన బయలుదేరిన బాబు కుటుంబసభ్యులు రేపు ప్రధానితో పాటు హోం మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందే నిర్ణయించిన ఏపీ సీఎం జగన్ అపాయింట్మెంట్ కు తాత్కాలిక బ్రేక్ పడినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.
Telangana Congress: త్వరలో ఆ ముగ్గురు మంత్రులకు ఉద్వాసన?
తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్(Congress) సర్కార్ కొలువుదీరి ఏడాది పూర్తయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పలు సంక్షేమ పథకాలు(Welfare Schemes) అమలు చేస్తూ రేవంత్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అయితే మొత్తం 18 మంత్రి పదవుల్లో ప్రస్తుతం 12 శాఖలకే మంత్రులున్నారు. కీలకమైన…