Gold Rate: భగ్గుమన్న బంగారం ధరలు.. కేజీ వెండిపై రూ.3 వేలు పెంపు

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాం. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌(Gold)కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు(Gold Rates) భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం (మే 20)న స్వల్పంగా రూ.450 మేర తగ్గిన పుత్తడి ధర ఇవాళ భారీగా పెరిగింది. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురవుతున్నారు.

ఈరోజు ఎంతంటే..

ఇక బుధవారం (మే 21) హైదరాబాద్‌(Hyderabad)లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.2,400 పెరిగి రూ.97,420కు చేరింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి 10గ్రాములకు రూ.2,200 పెరిగి రూ.89,300 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండి(Silver)పై ఏకంగా రూ.3000 పెరిగి రూ.1,11,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అమలవుతున్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *