Babu Mohan: ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకున్న బాబుమోహన్

మనEnadu:  ప్రముఖ నటుడు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ (Former Minister Babu Mohan) ప్రజా శాంతి పార్టీలో (Praja Shanthi Party) చేరారు.

సోమవారం పార్టీ చీఫ్ కేఏపాల్ (Praja Shanthi Party Chief KA Paul) సమక్షంలో బాబుమోహన్ పార్టీ కండువా కప్పుకున్నారు. కొద్ది రోజుల క్రితం బీజేపీకి (BJP) గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి.. ఈరోజు ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో బాబు మోహన్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల(Loksabha Elections 2024) నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ తరపున వరంగల్ (Warangal) నుంచి బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ప్రచారం ప్రారంభించి కచ్చితంగా విజయం సాధిస్తామని బాబు మోహన్ ధీమా వ్యక్తం చేశారు.

 

Related Posts

Vijayasai Reddy : ‘లిక్కర్ స్కామ్ కేసులో వాళ్ల భరతం పట్టండి.. నేను సహకరిస్తా’

ఆంధ్రప్రదేశ్‌లో లిక్క్‌ స్కామ్‌ కేసు (AP Liquor Scam Case)లో రోజుకో కీలక మలుపు చోటుచేసుకుంటుంది. సంచలనం రేపిన ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సిట్ విచారణ (SIT Inquiry) ఎదుర్కొని కీలక సమాచారాన్ని అధికారులు అందించారు.…

HCU వివాదం.. మాజీ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న అంశం HCU భూముల వివాదం. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలోని కంచ గచ్చిబౌలి 400 ఎకరాల (Kancha Gachibowli Land Issue) విషయం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయంపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *