ఇద్దరు నటులు సూసైడ్ చేసుకుంటారు.. ఆ హీరోకు పెద్ద గండం.. వేణుస్వామి సంచలనం

సెల‌బ్రిటీ జ్యోతిష్కుడిగా పేరు తెచ్చుకున్న వేణు స్వామి (Venu Swamy) గురించి తెలియని వారుండరు. ఎప్పుడూ సెలబ్రిటీల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చిక్కుల్లో పడుతుంటాడు. గతంలో నాగచైతన్య, సమంత (Samantha) విడిపోతారంటూ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక ఇటీవల చైతన్య, శోభిత కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరంటూ మరో బాంబ్ పేల్చాడు. అయితే అక్కినేని ఫ్యాన్స్ తీవ్రంగా ట్రోల్ చేయడం.. ఫిలిం జర్నలిస్టులు ఫిర్యాదు చేయడంతో కాస్త వెనక్కితగ్గాడు.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ఆ ముగ్గురు చనిపోతారు

ఇక ఎవరి జాతకాలు చెప్పనంటూ ఓ వీడియో (Venu Swamy Video) రీలీజ్ చేశాడు. కానీ తాజాగా ఓ మీడియా ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన వేణుస్వామి ముగ్గురు సినిమా సెలబ్రిటీల గురించి సంచలన కామెంట్స్ చేశాడు. వాళ్లు ముగ్గురు చనిపోతారంటూ సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశాడు. అందులో ఇద్దరు సూసైడ్ చేసుకుంటారని, మరొకరు తీవ్రంగా గాయపడి చనిపోతారంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అలా ముగ్గురు సెలబ్రిటీల గురించి వేణు స్వామి చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

అతడు తీవ్రంగా గాయపడతాడు

ఆ వీడియోలో వేణుస్వామి మాట్లాడుతూ.. జ్యోతిష్యం ప్రకారం సమంత, విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)లలో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకోవడం ఖాయమని అన్నాడు. అయితే లెక్క ప్రకారమైతే విజయ్ సూసైడ్ చేసుకుంటాడని చెప్పాడు. ఇక మరో హీరోకు తీవ్రమైన గాయం అవుతుందని తెలిపాడు. అయితే ఆ హీరో ఎవరని అడిగితే.. డైరెక్టుగా పేరు చెప్పకుండా.. అతడికి మొత్తం సమస్యలే అంటూ దాటవేశాడు. అయితే అందుకే రాజాసాబ్ రిలీజ్ కూడా వాయిదా పడుతూ వస్తుందని వేణుస్వామి చెప్పడంతో ఆయన మాట్లాడేది ప్రభాస్ (Prabhas) గురించేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇలా సెలబ్రిటీల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల వారి కుటుంబాలు ఆందోళన చెందుతారంటూ నెటిజన్లు వేణుస్వామిపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *