మన ఈనాడు: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కొత్తగా నియామకమైన ప్రభుత్వ సలహాదారులు,ఎమ్మెల్సీలు కలిశారు. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ,వేణుగోపాల్ రావు,వేం నరేందర్ రెడ్డి,ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియామకమైన మల్లు.రవితో పాటు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్,బల్మూరి వెంకట్ ను ముఖ్యమంత్రి అభినందించారు. ఇటీవల CM రేవంత్ దావొస్ పర్యటనలో తెలంగాణకు రూ.40వేల కోట్లకు పైగా పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకోడంపై సీఎం రేవంత్ రెడ్డికి ఇరువురు అభినందనలు తెలిపారు.
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…