Trump on Indian IT Employees: భారత ఐటీ ఉద్యోగులకు ట్రంప్ దడ.. ఉద్యోగాలు ఊడుతాయా?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(US President Donald Trump) అగ్రరాజ్యంలో పనిచేసే భారతీయ ఐటి ఉద్యోగుల(Indian IT Employees)పై మరోసారి తన అక్కకు వెళ్లగక్కారు. అమెరికాకు చెందిన ఐటీ కంపెనీలో భారతీయ ఐటీ ప్రొఫెషనల్(IT professional) ఉద్యోగులకు తిరుగులేని స్థానం ఉంది. మైక్రోసాఫ్ట్(Microsoft), గూగుల్(Google) వంటి కంపెనీలకు భారతీయులు ఏకంగా సీఈవో స్థాయికి ఎదిగారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన అక్కసును వెళ్లగకుతూ భారతీయ ఐటీ ప్రొఫెషనల్ ఉద్యోగులకు అమెరికన్ ఐటి కంపెనీలో ఉద్యోగం కల్పించకూడదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే నిజానికి ట్రంప్ చేసిన ప్రకటన భారతీయుల ఉద్యోగ అవకాశాల పైన ఏ మేర ప్రభావితం చూపుతుందో తక్షణమే చెప్పలేమంటున్నారు టెక్ నిపుణులు.

Majority of employees report low levels of wellbeing at workplace: Report,  ETHRWorld

ఈ దేశాల్లో మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు

ఎందుకంటే భారతీయులు అమెరికాలోని పలు ఐటి కంపెనీలో కీలకమైన పొజిషన్లో ఉన్నారు. వారిని ఏ కారణం లేకుండా అకారణంగా వెనక్కు పంపడం అనేది దాదాపు అసాధ్యమే. అయితే కొత్తగా అమెరికాకు ఐటీ ఉద్యోగాల అవకాశాల కోసం వచ్చే భారతీయులకు మాత్రం ట్రంపు చేసిన ప్రకటన ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా మాత్రమే కాకుండా భారతీయులను అక్కున చేర్చుకునే దేశాలు చాలా ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ కంపెనీలు ఐటీ రంగంలో దిగ్గజాలుగా ఉన్న పలు కంపెనీలకు మాతృదేశాలుగా ఉన్నాయి. ఆయా దేశాల్లో ఇండియన్ ఐటి ప్రొఫెషనల్ ఉద్యోగులకు మంచి డిమాండ్ ఉంది. కెనడా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్ వంటి దేశాల్లో భారత ఐటీ ప్రొఫెషనల్స్‌కు మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *