Nagaram: నాగారంలో విషాదం..బిల్డింగ్​పై నుంచి పడి

Nagaram municipality: నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఈస్ట్​ గాంధీనగర్​ (East Gandhi Nagar)లో విషాదం చోటు చేసుకుంది.

టౌషిక్​ అనే మూడేళ్ల చిన్నారి మొదటి అంతస్తు నుంచి కింద జారి పడటంతో అక్కడిక్కడే మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు తమ నిర్లక్ష్యంతోనే ప్రాణాలు పొయిన ఘటన జరిగిందన రోధిస్తున్నారు తల్లిదండ్రులు. కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వేసవి సెలవులు నేపథ్యంలో ప్రధానంగా అపార్ట్​మెంట్లులో నివసించే తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. క్రికెట్​తోపాటు ఐస్​క్రీమ్​ పుల్లలతో పిల్లల జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

Related Posts

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఘోరం.. పరిశ్రమలో రియాక్టర్ పేలి 10 మంది మృతి

సంగారెడ్డి (Sangareddy) జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో ఘోరం జరిగింది. భారీ పేలుళ్లు సంభవించి పది మంది మృతిచెందారు. పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం రియాక్టర్ పేలింది (Reactor Blast). దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి అందులోని 20 మంది కార్మికులకు…

Thunderstorm: ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుల బీభత్సం.. 8 మంది మృతి 

ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో గురువారం పిడుగులు (Thunderstorm) బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని గాదిగూడ, బేల మండల్లాలో పిడుగులు పడి 8 మంది మృతి చెందారు. వీరంతా ఆదివాసీలే. పొలాలు, చేనుల్లో వ్యవసాయ పనులు చేస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన పిలుగు కూలీల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *