Nagaram: నాగారంలో విషాదం..బిల్డింగ్​పై నుంచి పడి

Nagaram municipality: నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఈస్ట్​ గాంధీనగర్​ (East Gandhi Nagar)లో విషాదం చోటు చేసుకుంది.

టౌషిక్​ అనే మూడేళ్ల చిన్నారి మొదటి అంతస్తు నుంచి కింద జారి పడటంతో అక్కడిక్కడే మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు తమ నిర్లక్ష్యంతోనే ప్రాణాలు పొయిన ఘటన జరిగిందన రోధిస్తున్నారు తల్లిదండ్రులు. కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వేసవి సెలవులు నేపథ్యంలో ప్రధానంగా అపార్ట్​మెంట్లులో నివసించే తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. క్రికెట్​తోపాటు ఐస్​క్రీమ్​ పుల్లలతో పిల్లల జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

Share post:

లేటెస్ట్