రేషన్​ కార్డుల KYC నిబంధనలు మారుస్తున్నారా..?

హైదరాబాద్​:

రేషన్​ కార్డుల్లో ఉన్న కుటుంబ సభ్యలు అందరూ చౌకధరల దుకాణాలకు వెళ్లి వేలిముద్రలు వేసి KYC చేయాల్సి ఉందని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఈనెలలో రేషన్​ షాప్​లకు వెళ్లి ప్రజలు పెద్ద సంఖ్యలో వెళ్లి బయోమెట్రిక్​ పూర్తి చేస్తున్నారు. ఏదైనా కారణాల చేత వేలిముద్ర వేయని కుటుంబ సభ్యుల పేరును రేషన్​ కార్డు నుంచి తొలగిస్తారని ప్రభుత్వం ప్రకటన చేసింది.

ప్రభుత్వ ప్రకటన ప్రజల్లో గందరగోళం నెలకొంది. ప్రధానంగా ఉపాధి గల్ప్​ వెళ్లిన కుటుంభాలు ఇప్పటికిప్పుడు రేషన్​ కేవైసి చేసుకోవడం ఇబ్బందికరంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరో అవకాశం ఇవ్వకపోతే రేషన్​ తీసుకోవడంలో లబ్ధిదారులు నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం కేవైసీ నిబంధనలు గడువుపై స్పష్టత లేదని గడుపు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇతర దేశాల్లో పనులు కోసం వెళ్లిన కటుంభాల కోసం నిబంధనలు సడలించి లబ్ధిదారులకు ఉపశమనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *