రేషన్​ కార్డుల KYC నిబంధనలు మారుస్తున్నారా..?

హైదరాబాద్​:

రేషన్​ కార్డుల్లో ఉన్న కుటుంబ సభ్యలు అందరూ చౌకధరల దుకాణాలకు వెళ్లి వేలిముద్రలు వేసి KYC చేయాల్సి ఉందని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఈనెలలో రేషన్​ షాప్​లకు వెళ్లి ప్రజలు పెద్ద సంఖ్యలో వెళ్లి బయోమెట్రిక్​ పూర్తి చేస్తున్నారు. ఏదైనా కారణాల చేత వేలిముద్ర వేయని కుటుంబ సభ్యుల పేరును రేషన్​ కార్డు నుంచి తొలగిస్తారని ప్రభుత్వం ప్రకటన చేసింది.

ప్రభుత్వ ప్రకటన ప్రజల్లో గందరగోళం నెలకొంది. ప్రధానంగా ఉపాధి గల్ప్​ వెళ్లిన కుటుంభాలు ఇప్పటికిప్పుడు రేషన్​ కేవైసి చేసుకోవడం ఇబ్బందికరంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరో అవకాశం ఇవ్వకపోతే రేషన్​ తీసుకోవడంలో లబ్ధిదారులు నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం కేవైసీ నిబంధనలు గడువుపై స్పష్టత లేదని గడుపు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇతర దేశాల్లో పనులు కోసం వెళ్లిన కటుంభాల కోసం నిబంధనలు సడలించి లబ్ధిదారులకు ఉపశమనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

Related Posts

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 14 మంది మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకీ మోత మోగింది. ఛత్తీస్‌గఢ్‌‌-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్‌ జిల్లాలోని కులారీ ఘాట్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. అంతకుముందు సోమవారం…

శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత

కేరళలోని శబరిమల (Sabarimala) అయ్యప్ప ఆలయాన్ని అధికారులు మూసివేశారు. మండలపూజ, మకర విళక్కు వార్షిక పూజలు ముగియడంతో సోమవారం ఉదయం ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు (TDB) వెల్లడించింది. పందలం రాజకుటుంబ ప్రతినిధి త్రికేత్తనాల్ రాజరాజ వర్మ అయ్యప్ప దర్శనం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *