24ఏళ్ల ప‌గ తీర్చుకున్న భార‌త్‌

లంకపై ఇర‌వై నాలుగేళ్ల ప‌గ‌ను భార‌త క్రికెట్ జ‌ట్టు ఈరోజు తీర్చుకుంది. ఎన్నో ఆట‌ల ప్ర‌య‌త్నం ఆఖ‌రికి ఆసియా క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ రూపంలో స‌ఫ‌ల‌మై క్రికెట్ అభిమానుల ఆశ‌లు తీర్చింది. 1999 కొకో కోలా క‌ప్ లో శ్రీలంక‌తో తొలి మ్యాచ్‌ భార‌త జ‌ట్టుకు, సౌర‌వ్ గంగూలీకి పీడ‌క‌ల మిగిల్చింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక‌ అప్ప‌టి కెప్టెన్ స‌న‌త్ జ‌య‌సూర్య ఒంటిచేతి పోరాటంతో 189 ప‌రుగుల‌తో చెల‌రేగ‌గా.. 299 ప‌రుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో గంగూలి నేతృత్వంలో చేజింగ్ మొద‌లుపెట్టిన భార‌త టీం చ‌మింద వాస్ బౌలింగ్ ముందు తేలిపోయి 54 ప‌రుగుల‌కే ఆలౌటై ఓట‌మితో ఆట ముగించింది. ఈ మ్యాచ్‌లో చ‌మింద వాస్ 5 వికెట్లు, ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌ణ్ 3 వికెట్లు తీయ‌గా.. భార‌త్ త‌ర‌ఫున గంగూలి, యువ‌రాజ్ సింగ్‌, స‌చిన్ టెండుల్క‌ర్‌, సునీల్ జోషి ఒక్కో వికెట్టుతో స‌రిపెట్టుకున్నారు. ప్ర‌స్తుత భార‌త్ జ‌ట్టు చీఫ్ సెల‌క్ట‌ర్‌గా ఉన్న అజిత్ అగార్క‌ర్ 2 ప‌రుగులు చేసి ముర‌ళీధ‌ర‌ణ్ బౌలింగ్‌లో ఔట‌య్యారు.

Related Posts

SRH vs PBKS: అభిషేక్ ఊచకోత.. పంజాబ్‌పై సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ

వారెవ్వా.. వాట్ మ్యాచ్.. ఏమా ధైర్యం.. ఏమిటా హిట్టింగ్.. వరల్డ్స్ క్లాస్ బౌలర్లను చిత్తు చేస్తూ అభిషేక్ వర్మ చేసిన విధ్వంసం గురించి ఏమని చెప్పాలి.. ఎంతని చెప్పాలి.. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన…

IPL ఓపెనింగ్ సెర్మనీ.. సందడి చేయనున్న బాలీవుడ్ సెలబ్రిటీలు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు. మార్చి 22న ప్రారంభం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *