అమరావతి:మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో కీలకమైన సీమెన్స్ సంస్థ మాజీ ఎండీ సుమన్ బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో చంద్రబాబుది ఏ తప్పూ లేదని… అవన్నీ నిరాధార ఆరోపణలేనని వ్యాఖ్యానించారు. ఆధారాలేం లేకుండానే అరెస్టుకు పూనుకున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. సీమెన్స్ సంస్థకు రూ.370కోట్లు చెల్లించకుండానే చెల్లించినట్లు పత్రాలు సృష్టించారనే ఆరోపణలపై బాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏ ఆధారాల్లేవని మాజీ ఎండీ చెప్పడంతో జగన్ కావాలనే అరెస్టు చేశారని.. ఇంతకంటే సాక్ష్యమేం కావాలంటూ తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నాయి.
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.. మళ్లీ ఎప్పుడంటే?
తెలంగాణ(Telangana)లో స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections)కు బ్రేక్ పడినట్లుగానే తెలుస్తోంది. రాష్ట్రంలో మరోసారి కులగణనకు(to the census) సీఎం రేవంత్ సర్కార్ అవకాశం కల్పించడంతో లోకల్ బాడీ ఎన్నికలకు బ్రేక్ పడినట్లుగానే కనిపిస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు ఈ…