WPL 2024 : ఫైనల్స్ కు దూసుకెళ్లిన ఆర్సీబీ జట్టు.. ఆటగాళ్ల సంబరాలు చూశారా..

ManaEnadu: మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 ఫైనల్ కు స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు దూసుకెళ్లింది.

WPL 2024 : మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 ఫైనల్ కు స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు దూసుకెళ్లింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు ఐదు పరుగుల తేడాతో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై జట్టుపై విజయం సాధించింది. దీంతో.. ఇప్పటికే ఫైనల్ కు వెళ్లిన ఢిల్లీ జట్టుతో ఆర్సీబీ జట్టు ఆదివారం ఢిల్లీ మైదానంలో తలపడనుంది.

Related Posts

INDvsENG 2nd T20: తిలక్ సూపర్ ఇన్నింగ్స్.. భారత్‌ను గెలిపించిన తెలుగోడు

చెన్నై(Chennai) వేదికగా ఇంగ్లండ్‌(England)తో ఉత్కంఠగా జరిగిన రెండో T20లో భారత్(Team India) విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 166 పరుగులను 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (72) సూపర్ హాఫ్ సెంచరీ చేసి జట్టుకు…

Ind Vs Eng 2nd T20: టాస్ నెగ్గిన సూర్య.. జట్టులో రెండు మార్పులు

ఇంగ్లండ్‌(England)తో జరిగిన తొలి T20లో సూపర్ విక్టరీ సాధించి ఊపుమీదున్న టీమ్ ఇండియా(Team India) రెండో T20కి సిద్ధమైంది. చెన్నై వేదికగా ఇవాళ జరుగుతున్న రెండో టీ20లో టాస్‌(Toss) గెలిచిన జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(SKY) బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచులో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *