WPL 2024 : ఫైనల్స్ కు దూసుకెళ్లిన ఆర్సీబీ జట్టు.. ఆటగాళ్ల సంబరాలు చూశారా..

ManaEnadu: మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 ఫైనల్ కు స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు దూసుకెళ్లింది.

WPL 2024 : మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 ఫైనల్ కు స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు దూసుకెళ్లింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు ఐదు పరుగుల తేడాతో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై జట్టుపై విజయం సాధించింది. దీంతో.. ఇప్పటికే ఫైనల్ కు వెళ్లిన ఢిల్లీ జట్టుతో ఆర్సీబీ జట్టు ఆదివారం ఢిల్లీ మైదానంలో తలపడనుంది.

Related Posts

Rishabh Pant: వారెవ్వా పంత్.. మరో రికార్డుకు చేరువలో టీమ్ఇండియా వికెట్ కీపర్

టీమ్ఇండియా(Team India) ప్లేయర్, వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant) ఇంగ్లండ్ టూర్‌(England Tour)లో అదరగొడుతున్నాడు. లీడ్స్‌(Leads)లో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు (134, 118) పంత్.. ఆ తర్వాతి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 25, 65,…

Bangalore Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటనకు ఆర్సబీ నిర్ణయమే కారణం!

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 5న జరిగిన IPL విజయోత్సవ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటన(Stampade Incident)లో 11 మంది మరణించిన సంఘటన దేశవ్యాప్తంగా షాక్‌కు గురిచేసింది. కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt) ఈ ఘటనకు సంబంధించి విచారణ నిర్వహించింది. రాయల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *