Voter ID : మొబైల్ లోనే ఓటర్ ఐడీ ఇలా మార్చుకొవచ్చు!

దేశవ్యాప్తంగా మరికొద్ది రోజుల్లోనే పార్లమెంట్​తోపాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన సైతం వెలువడింది.. ఎన్నికల సంఘం గణంకాల మేరకు ఇప్పటి వరకు కొత్త కోటి 98 లక్షల ఓటర్లు వచ్చారు.

త్వరలో దేశవ్యాప్తంగా లోక్ సభ మరియు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఇప్పటి వరకు కొత్త కోటి 98 లక్షల ఓటర్లు వచ్చారట. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు మే 13 వ తారీఖున జరగబోతున్న సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీలకు కావాల్సినంత సమయం దొరకడం తో సరైన ప్రణాళికలతో, సంపూర్ణమైన మానిఫెస్టోలతో జనాల్లోకి దూసుకెళ్లడానికి సిద్ధం అవుతున్నారు. ఇదంతా పక్కన పెడితే మీకు ఉన్న ఓటర్ ఐడీ(VOTER ID) లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ని కల్పించింది ఎన్నికల సంఘం.

ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ ఫామ్ 8 నింపి ఓటర్ ఐడీ లో మార్పులు చేసుకోవచ్చు. ఈ ఫామ్ లో ఓటరు పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ, వయస్సు, లింగం కి సంబంధించిన క్యాటగిరీలు ఉంటాయి. వాటిలో ఏవైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. అయితే ఈ ప్రక్రియ లో సంబంధిత ధ్రువ పత్రాలు అప్లోడ్ చెయ్యడం తప్పనిసరి. ఆ తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది, దానిని ఉపయోగించి మీ అప్లికేషన్ స్టేటస్ ని తెలుసుకోవచ్చు. మొబైల్ నుండే voterportal.eci.gov.in form లో ఈ ప్రక్రియ పూర్తి చెయ్యొచ్చు.

Related Posts

Gold&Silver Price: తగ్గిన బంగారం ధరలు.. కేజీ వెండి రేటు ఎంతంటే?

గత 15 రోజులుగా చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు(Gold Rates) ఎట్టకులకు తగ్గాయి. ఈనెలలో రికార్డు స్థాయికి చేరిన పుత్తడి ధర సామాన్యులకు అందుబాటులో లేకుండా పైపైకి ఎగబాకింది. ఈ క్రమంలో బంగారు ఆభరణాల(gold jewellery)కు డిమాండ్‌ 80శాతం వరకు పడిపోయింది.…

Road Accident: ప్రయాగ్‌రాజ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. మహాకుంభమేళా(Maha Kumbhamela)కు భక్తులతో వెళుతున్న బస్సు(Bus)ను బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు. కాగా వీరంతా ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని కోర్బా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *