MLC Kavitha| బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ

Mana Enadu: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత(MlC Kavitha) దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు కవిత ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

ఈ కేసులో ఆమె జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. బెయిల్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హై కోర్టు…జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన బెంచ్ విచారణ చేపట్టనుంది. తనకు బెయిల్ తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును.. ఢిల్లీ హైకోర్టులో కవిత సవాల్ చేసింది.

 

Share post:

లేటెస్ట్