Wyra| వైరా అసెంబ్లీ ఓటర్లు కూటమి వైపే

Mana Enadu: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్​ ఎన్నికల్లో ఖమ్మం(khammam) జిల్లా వైరా అసెంబ్లీ కూటమి అభ్యర్థుల వైపే నిలిచారు. వైరా నియోజకవర్గ పరిధిలో వివిధ మండలాలు గ్రామాల్లో పోలింగ్ బూత్ లను సీపీఎం జిల్లా కార్యదర్శి వైరా అసెంబ్లీ ఇంచార్జీ భూక్యా వీరభద్రం సందర్శించారు.

ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీ నాయకులతో కలిసి పోలింగ్ ఓటర్ సరళీని పరిశీలించిన ఆయన ప్రజలు కూటమి అభ్యర్థులను గెలిపించబోతున్నారని పేర్కొన్నారు.

 

 

Related Posts

BJP డివిజన్​ అధ్యక్షుడిగా శైలేష్​రెడ్డి

మల్లాపూర్​ డివిజన్​ బీజేపీ డివిజన్​ అధ్యక్షుడిగా గూడూరు శైలేష్​రెడ్డి ఎన్నిక అయ్యారు. ఉప్పల్​ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డితోపాటు బీఆర్​ఎస్​ పార్టీని వీడి కమలం పార్టీలో చేరారు. అప్పటి నుంచి కమలం పార్టీలో యాక్టివ్​గా ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు.…

Ponguleti: కామ‌న్ సెన్స్ ఉందా? మహిళా కలెక్టర్‌పై మంత్రి పొంగులేటి సిరీయస్

తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy), క‌రీంన‌గ‌ర్ క‌లెక్ట‌ర్ ప‌మేలా స‌త్ప‌తి(Collector Pamela Satpathy)పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏం పని చేస్తున్నారు? “What Is This Nonsense?” అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *