Mana Enadu: కోర్డు సీజ్ చేసిన రూ.5కోట్ల విలువైన మత్తు పదార్థాలను నల్లొండ జిల్లా పోలీసులు కాల్చే బూడిద చేశారు. 2043కేజీల గంజాయిను పోలీసు తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా ఎస్పీ చందనా దీప్తి (IPS Chandana deepthi) పదిహేను పోలీసు స్టేషన్లు పరిధిలో సీజ్ చేసిన గంజాయిను బూడిద చేసేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. ఈక్రమంలోనే నల్గొండ(Nalgonda) జిల్లా – నార్కట్పల్లి మండలం గుమ్మళ్ళబావి గ్రామంలో ఎస్పీ చందనా దీప్తి పర్యవేక్షణలో పోలీసులు దహనం చేశారు.
IMD Report: దేశంలో ప్రకృతి ప్రకోపం.. గత ఏడాది 3200 మంది మృతి
భారత్(India)లో ప్రకృతి వైపరీత్యాలు(Natural Calamities) ఈ మధ్య తీవ్రంగా ప్రతాపం చూపుతున్నాయి. తాజాగా దేశంలో ప్రకృతి వైపరీత్యాల ద్వారా 3200 మంది మరణించారని భారత వాతావరణ వార్షిక నివేదిక(Indian Meteorological Annual Report-2024) పేర్కొంది. ఇందులో అత్యధికంగా పిడుగుల ద్వారా 1374…