Arrest|భూ కబ్జా కేసులో..కల్వకుంట్ల గ్యాంగ్​ అరెస్ట్​

బీఆర్​ఎస్​ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ర్టంలో జరిగిన అవినీతి, అక్రమాల లెక్కలు సీఎం రేవంత్(CM Reventh)​ సర్కారు తొవ్వతోంది.

ఒకవైపు ఫొన్​ ట్యాపింగ్​ కేసులో పంజాగుట్ట పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నారు. మాజీ డీఎస్పీ ప్రణీత్​రావు కస్టడీలో కీలక విషయాలు బయట పెట్టాడు. ఇప్పటికే మాజీ ఓఎస్​డీ ప్రభాకర్​ పేరు తీసుకొచ్చారు. వీటితోపాటు అడిషనల్​ ఎస్పీ భుజంగ్​రావు, తిరుపతి పేర్లు ప్రస్తావించడంతో ఇప్పటికే అదుపులోకి తీసుకోని విచారించి కొద్ది సేపటి క్రితం అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఆదిపట్ల(Adhibatla) పీఎస్​ పరిధిలో ఓఎస్​ఆర్​ ప్రాజెక్ట్​ నిర్మాణాల విషయంలో కల్వకుంట్ల కన్నారావు (Kalvakuntla Kannarao)2ఎకరాల భూ కబ్జాలకు పాల్పడినట్లు తేలడంతో కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు. అంతేగాకుండా మరో 39 మంది కేసు నమోదు చేశారు.

Share post:

లేటెస్ట్