గ్రేటర్ బీఆర్ఎస్ మరో షాక్ తగిలింది. జీహెచ్ఎంసీపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఈక్రమంలోనే మేయర్ (Mayor))గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరికకు రంగం సిద్దం అయింది.
జీహెచ్ఎంసీ(GHMC) మేయర్ గద్వాల విజయలక్ష్మి శుక్రవారం కాంగ్రెస్ ఇంఛార్జీ దీపాదాస్తో బేటి అయ్యారు. రేపటిలోగా కార్యకర్తల నిర్ణయం తీసుకుని స్పష్టమైన ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే గ్రేటర్ డిప్యూటీ మేయర్తోపాటు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మరో పది మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి వెళ్లారు.
హైదరాబాద్లో హస్తం పార్టీ బలం పెంచుకునే దిశగా కాంగ్రెస్ Congress)(పార్టీ నాయకులు దూకుడు పెంచారు. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి మల్కాజ్గిరితోపాటు చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గాలపై దృష్టి సారించారు.
మేయర్ విజయలక్ష్మితోపాటు మరో 20మంది కార్పొరేటర్లు ఆమెతోపాటు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరికకు ముహుర్తం ఖరారు అయిందని సమాచారం. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరడంతోపాటు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో హస్తం బలం పెంచుకునే దిశగా సీఎం రేవంత్రెడ్డి (CM Reventh Reddy)ఆధ్వర్యంలో భారీ చేరికలు ఉండబోతున్నాయని ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు.
ఈవిషయంపై మేయర్ గద్వాల విజయలక్ష్మి మాత్రం కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వనించారు. ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు. కార్యకర్తలతో చర్చించాక నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…